ఏపి లో రూ.23వేల కోట్ల పెట్టుబడులకు ఎన్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ .. భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎన్ఐపీబీ) సమావేశం జరిగింది. కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎన్ డబ్ల్యు ఏర్పాటు చేయనున్న...