మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత తొలి సారిగా హైదరాబాద్ ని సీబీఐ కోర్టులో నేడు విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కడప జైలులో రిమాండ్...
ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ...
Breaking News: ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో ఓ కొత్త పిటిషన్ దాఖలు చేసారు. పెన్నా కేసులో ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు. ఈ కేసులో ఇప్పటికే సీఎం జగన్ సహా...
అమరావతి: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఏపీ సిఎం వైఎస్ జగన్ పెట్టుకున్న అభ్యర్థనను హైదరాబాద్లోని సిబిఐ కోర్టు కొట్టివేసింది. జగన్ పిటిషన్పై సిబిఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు...