NewsOrbit

Tag : ys jagan govt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ సర్కార్ ఆదేశాలపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్ .. జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్దమే అంటూ..

sharma somaraju
వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పవన్ పై పరువు నష్టం కేసు పెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్...
రాజ‌కీయాలు

బ్రేకింగ్ : జగన్ ప్రభుత్వంపై హై కోర్టుని ఆశ్రయించిన అచ్చెన్నాయుడు

Vihari
ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన టీడీఎల్పీ ఉపనాయకుడు అచ్చెన్నాయుడు ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. తనను ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసారు. హైకోర్టు ఈ పిటీషన్ ను స్వీకరించింది....
టాప్ స్టోరీస్

జగన్‌ సర్కార్ ను మెచ్చుకున్న రాశీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దిశ చట్టంపై సర్వత్ర ప్రశంసలు లభిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు...
టాప్ స్టోరీస్

‘జనాన్ని ముంచే సిఎం’

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ‘మంచి సిఎం కాదు-జనాన్ని ముంచే సిఎం’ అంటూ టిడిపి ఒక చిన్న పుస్తకం విడుదల చేసింది. ఇచ్చిన పథకాలకన్నా రద్దు చేసిన పథకాలే ఎక్కువ, మాట...
టాప్ స్టోరీస్

‘వైసిపి తన రంగులు చూపెడుతోంది!’

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జాతీయ జండాను అవమానించడంతో వచ్చిన...
టాప్ స్టోరీస్

రాజధానిపై మళ్లీ అదే మాట!

sharma somaraju
అమరావతి: అమరావతి నుండి రాజధాని తరలిపోనున్నదనే వాదనలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ తాజాగా మళ్లీ ఈ అంశంపై వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ, ఎలా అనే విషయంపై అధ్యయనం...
న్యూస్

‘నిజాలు బయటపెడితే కేసులంటూ వేధిస్తారా?’

sharma somaraju
అమరావతి: బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయట పెట్టినందుకు దళిత నాయకుడు, మాజీ ఎంపి హర్షకుమార్‌ను కేసుల పేరుతో వేధిస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుగా...
టాప్ స్టోరీస్

వైసిపిని వెన్నాడుతున్న నాటి క్లిప్పింగులు

sharma somaraju
  అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిన్న గోదావరి నదిలో జరిగిన లాంచీ మునక తొలి పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 12మంది మృతి...
రాజ‌కీయాలు

‘తెలంగాణకు కోటా ఉందా!?’

sharma somaraju
అమరావతి: తెలంగాణకు చెందిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టడంపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులు తెలంగాణ వారికి ఇవ్వడంలో...
న్యూస్

విచారణకు సిద్ధం:కోడెల

sharma somaraju
గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో రెండు సార్లు అధికారులకు, ఒక...
టాప్ స్టోరీస్

‘పిపిఎల సమీక్ష సరికాదు’

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిజాలు వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరి హాపిరిసార్ట్స్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ,...