NewsOrbit

Tag : ppa

న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రం+ కోర్టు క‌లిపి జ‌గ‌న్‌కి ఇచ్చిన లేటెస్ట్ బంప‌ర్ షాక్ ఇదే

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల‌ను కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం సమీక్ష చేస్తాను అని చెప్పటం, ఈ నిర్ణ‌యం కోర్టు మెట్లు ఎక్క‌డం తెలిసిన సంగ‌తే....
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడం ఆపండి … సంచలనం సృష్టిస్తున్న లేఖ ! 

sridhar
ఆంద్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు ఢిల్లీ వేదిక‌గా మ‌రోమారు షాక్ త‌గ‌ల‌నుందా? నిధుల వేట‌లో ఉన్న ఏపీ ప్ర‌భు‌త్వం విష‌యంలో ఊహించ‌ని ఫిర్యాదు కేంద్రానికి చేరిందా? ఈ...
టాప్ స్టోరీస్

విద్యుత్ ఒప్పందాలపై అసెంబ్లీలో రగడ

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ శీతకాల సమావేశాల ప్రారంభం రోజే వాడివేడిగా  మొదలయ్యాయి. సభలో మొదటి రోజు పిపిఏలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్ రంగంలో  గోపాలరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై...
టాప్ స్టోరీస్

ఒక్క కంపెనీతోనూ ‘పిపిఎ’ రద్దు చేసుకోలేదు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏ ఒక్క కంపెనీతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎ) రద్దు చేసుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు సంప్రదాయేతర ఇంధన కంపెనీలు వెళుతున్నాయనీ,...
టాప్ స్టోరీస్

ఏమిటీ మొండి ధైర్యం!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలవరం ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అవరోధాలు ఎదురయ్యాయి. అనునయంగా చెప్పినా వినకుండా పోలవరం నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

జగన్ ప్రభుత్వానికి షాక్!

sharma somaraju
  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. గ్రీన్ కో కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఈ నెల 12న గ్రీన్‌కో కంపెనీకి చెందిన మూడు...
రాజ‌కీయాలు

‘పిపిఎలను సమీక్షిస్తే ఉలుకెందుకు?’

sharma somaraju
అమరావతి:  విద్యుత్‌ కొనుగోళ్ల పిపిఎలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షిస్తే చంద్రబాబు రంకెలెందుకు వేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద శ్రీకాంత్‌రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు....
టాప్ స్టోరీస్

‘పిపిఎల సమీక్ష సరికాదు’

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిజాలు వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరి హాపిరిసార్ట్స్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ,...
టాప్ స్టోరీస్

‘తిన్నదంతా కక్కిస్తాం’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలలో అవినీతిపై  చంద్రబాబును వదిలే ప్రశ్న లేదనీ, తిన్నది అంతా కక్కిస్తామనీ వైసిపి రాజసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి...