‘పిపిఎలను సమీక్షిస్తే ఉలుకెందుకు?’
అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల పిపిఎలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తే చంద్రబాబు రంకెలెందుకు వేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు....