NewsOrbit

Tag : 2019 general elections

న్యూస్

ద్వివేదికి ఈసి అవార్డు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సమర్థతను చాటుకున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులు ప్రకటించింది. ఏపి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిగా పని...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థి ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూర్) హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీకి తెలంగాణ టీడీపీ సిద్ధమైంది. పోటీ అంశంపై గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించారు. అయితే, ఆ అభ్యర్థి ఎవరన్నది...
టాప్ స్టోరీస్

వివాదాలను ఆహ్వానించిన నేత

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆత్మహత్యతో తనువు చాలించిన టిడిపి నేత కోడెల శివప్రసాదరావు వివాదాలను ఆహ్వానించిన రాజకీయ నాయకుడు. ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దానితో పాటు రాజకీయ జీవితం ప్రారంభించిన...
టాప్ స్టోరీస్

ఇక మమత టీమ్‌లో పికె!

Siva Prasad
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఘనవిజయం దారిలో నడిపించిన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ కార్యస్థానం పశ్చిమ బెంగాల్‌కు మారుతున్నది. సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లో బిజెపి పాగా వేయడంతో...
న్యూస్

మోదీ భరోసా

sharma somaraju
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదితో కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జరిపిన మొదటి భేటీ ఫలప్రదం అయ్యినట్లు కనబడుతోంది. జగన్ కలిసి వెళ్లిన వెంటనే మోది ఈ భేటీపై స్పందిస్తూ ట్విటర్‌లో ఫోటోలతో పాటు...
రాజ‌కీయాలు

 “’ఒక్క ఛాన్స్’ బాగా ఎక్కింది”

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంపై లోతైన విశ్లేషణకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఈ నెల 29న టిడిపి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ పరాజయంపై లోతైన విశ్లేషణ...
టాప్ స్టోరీస్

’60వేల కోట్లు ఇవ్వండి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ...
టాప్ స్టోరీస్

హస్తినలో జగన్

sharma somaraju
న్యూఢిల్లీ: ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు హస్తినకు చేరుకున్నారు. హైదరాబాదు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి చేరుకున్న జగన్‌కు ఎపి...
టాప్ స్టోరీస్

లోక్‌సభలో పార్టీల బలాబలాలు.

sharma somaraju
1.భారతీయ జనతా పార్టీ (బిజెపి                      303 2.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(కాంగ్రెస్)               52 3.ద్రావిడ మున్నేట్రఖజగం (డిఎంకె)                   23 4.యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైసిపి)      22 5.ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)        22 6.శివసేన     ...
రాజ‌కీయాలు

జనసేన దెబ్బతీసింది

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వైసిపికి జమ కాకుండా ఉంటుందనీ తద్వారా తమకు లాభం చేకూరుతోందని ఎన్నికల ముందు వరకూ టిడిపి వర్గాలు  భావించాయి. అయితే  వారు...
రాజ‌కీయాలు

మూడో సారీ ప్రతిపక్షంలోనే….

sharma somaraju
అమరావతి: పాపం ఆయనకు అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉండే అదృష్టం లేదేమో. ఆయన గెలిచినప్పుడు పార్టీ అధికారంలోకి రాదు. ఆయన పరాజయం పాలయినపుడు మాత్రం పార్టీ అధికారంలోకి వస్తుంటోంది. నాలుగు సార్లుగా ఇదే పరిస్థితి...
రాజ‌కీయాలు

పాపం దగ్గుబాటి వారు!

sharma somaraju
అమరావతి: వారిద్దరూ భార్యభర్తలు, వేరు వేరు పార్టీల నుండి అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పోటీ చేశారు. దేశంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపిలు ఘన విజయం సాధించాయి. కానీ ఆ పార్టీల నుండి పోటీ చేసిన ఈ...
రాజ‌కీయాలు

పాల్ నవ్వుల్ పువ్వుల్

sharma somaraju
అమరావతి: వన్స్ అపాన్ ఎ టైమ్ కెఎ పాల్ అనే గొప్ప శాంతిదూత ఉండేవాడు. ఆయన ప్రపంచ దేశాల్లోని రాజకీయ దిగ్గజాలందరితో భుజంభుజం రాసుకు తిరిగాడు. ప్రపంచ రాజకీయాలను శాసించాడు. యుద్ధాలు నివారించాడు. నియంతలతో...
టాప్ స్టోరీస్

22@వైసిపి

sharma somaraju
అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాల్లోనూ వైసిపి విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైసిపి 22 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార టిడిపి మూడు...
న్యూస్

రెండు చోట్లా ఓటమి

sharma somaraju
అమరావతి: సమాజంలో, వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ పార్టీ స్థాపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురయ్యింది.  ‌పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు...
టాప్ స్టోరీస్

కారు స్పీడ్‌కు బ్రేక్

sharma somaraju
హైదరాబాదు: గత అసెంబ్లీ ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బలు తిన్న తెలంగాణ కాంగ్రేస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఉనికిని చాటుకుంది. అధికార టిఆర్ఎస్‌ను ఢీకొని మూడు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుండి...
రాజ‌కీయాలు

మూడు జిల్లాల్లో టిడిపి అడ్రస్సు గల్లంతు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని మూడు జిల్లాలలో అధికార తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు కడప, విజయనగరం, నెల్లూరు జిల్లాలలోని అన్ని అసెంబ్లీ...
రాజ‌కీయాలు

టిడిపి ఆధిక్యత స్థానాలు

sharma somaraju
టిడిపి ఆధిక్యత కొనసాగుతున్న స్థానాలు : పెద్దాపురం పీఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం తంబళపల్లి మంగళగిరి గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ బాపట్ల సత్తెనపల్లి కొండెపి అద్దంకి నందిగామ మచిలీపట్నం పాలకొల్లు...
టాప్ స్టోరీస్

వైసిపి ఆధిక్యత స్థానాలు

sharma somaraju
అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అధిక స్థానాల్లో వైసిపి ముందంజలో ఉంది. వైసిపి ఆధిక్యత కొనసాగిస్తున్న నియోజకవర్గాలు ఇవే… వైసిపి ఆధిక్యత  : అరకు చౌడవరం మాడుగుల గాజువాక పాడేరు నందిగామ నూజివీడు...
న్యూస్

కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

sharma somaraju
  అమరావతి: రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కౌంటింగ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం...
రాజ‌కీయాలు

‘ఇక నిరుద్యోగపర్వం’

sharma somaraju
  అమరావతి: ఈ నెల 23వ తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోగిగా మారబోతున్నారనీ, ఆయనకు ఉపాధి కల్పించే స్థితిలోనూ ఎవరూ లేరంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా బుధవారం...
న్యూస్

గంగమ్మ ఆశీస్సులు కోరిన బాబు

sharma somaraju
అమరావతి: ఎన్నికల ఫలితాలు మరో 24గంటల వ్యవధిలో వెల్లడికానున్న నేపథ్యంలో క్షణం తీరికలేకుండా గడుపుతున్న టిడిపి అధినేత చంద్రబాబు బుధవారం సతీమణి భువనేశ్వరితో కలిసి కుప్పంలోని గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుప్పంలోని గంగమ్మ జాతర...
టాప్ స్టోరీస్

ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

sharma somaraju
అమరావతి: అందరూ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. గురువారం ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 13జిల్లాలలో 25 పార్లమెంట్ స్థానాలకు, 55 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో రెండు...
టాప్ స్టోరీస్

‘దేశంలో ఎన్ డిఎ, ఏపిలో వైసిపియే’

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధికారంలోకి రాబోతోందని జాతీయ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసిపి తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని జాతీయ మీడియా సంస్థలు...
టాప్ స్టోరీస్

‘ఏపిలో టిడిపిదే అధికారం’

sharma somaraju
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ వంద సీట్లతో టిడిపి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ స్పస్టం చేశారు. అసెంబ్లీ ఫలితాలపై తన సర్వే వివరాలను ఆదివారం తిరుపతిలో వెల్లడించారు. టిడిపికి 100స్థానాలకు...
టాప్ స్టోరీస్

బెంగాల్ పోలింగ్‌లో ఘర్షణలు

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 59 స్థానాల్లో తుది విడత పోలింగ్‌ కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పలు పోలింగ్ బూత్ ల వద్ద టిఎంసి,...
టాప్ స్టోరీస్

అంతా ఈశ్వరేశ్ఛ!

sharma somaraju
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది ప్రత్యేక గెటప్‌లో ఛార్‌ధామ్ యాత్రల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాధ్ ఆలయాన్ని శనివారం దర్శించుకున్నారు. ఒకింత నేపాలీ లుక్ తరహాలో ఉన్న నీలిరంగు చోలా (ఫ్రాక్) డ్రెస్‌లో...
రాజ‌కీయాలు

‘దేశం కోసం ఈ ముగ్గురు కలవాలి’

sharma somaraju
అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌లు కలుస్తారని ఎవరైనా ఊహించగలరా ?  విభిన్న దృవాలైన వీరు కలవడం సాధ్యమేనా ?. ఈ భిన్న దృవాలు దేశం...
న్యూస్

అలజడులు జరగవచ్చు

sharma somaraju
డిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని వైసిపి భావిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగనున్న గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అక్కడ టిడిపి...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో బాబు బిజీ

sharma somaraju
(ఫైల్ ఫోటో) ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో ఎన్‌డియేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా దేశ రాజధానిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న...
టాప్ స్టోరీస్

‘మళ్లీ అధికారంలోకి వస్తాం’

sharma somaraju
ఢిల్లీ: కూటమి ప్రభుత్వంతో ఎన్నటికీ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోది, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు అన్నారు. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 23న...
న్యూస్

ఇసికి నిరసన తెలిపిన చంద్రబాబు

sharma somaraju
ఢిల్లీ: టిడిపి అధినేత చంద్రబాబు చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు టిడిపి ఎంపిలు కంభంపాటి రామ్మోహనరావు, సిఎం రమేష్, కేశినేని నాని...
టాప్ స్టోరీస్

“‘గాడ్ కె’ లవర్స్ కాదు..’గాడ్ సే’ లవర్స్”

sharma somaraju
వారు పది రోజుల్లో వివరణ ఇవ్వాలి – అమిత్‌షా వారు భగవంతుడి ప్రేమించే వారు కాదు – గాడ్సేని ప్రేమించేవారు – రాహుల్ డిల్లీ: బిజెపి నేతలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, అనంత్ కుమార్...
న్యూస్

‘టిడిపి అభ్యంతరాలనూ చూస్తాం’

sharma somaraju
  అమరావతి: టిడిపి అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌ ప్రకటించడంపై పలువురు మంత్రులు, టిడిపి నేతలు శుక్రవారం సిఎస్...
టాప్ స్టోరీస్

‘ఉగ్రవాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారు’

sharma somaraju
చెన్నై: అన్ని మతాల్లోనూ తీవ్రవాదులు ఉన్నారనీ, ఎవరూ తమకు తాము పవిత్రులం అని చెప్పుకోలేరని ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అన్నారు. గత వారం ఆయన...
రాజ‌కీయాలు

‘ఈసి వద్ద నిరసనకు పయనం’

sharma somaraju
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాలకు ఏకపక్షంగా రీపోలింగ్‌కు ఆదేశించడంపై ఈసి వద్ద సాయంత్రం నిరసన తెలియజేయనున్నారు. చంద్రగిరిలో...
న్యూస్

‘ఆన్‌లైన్‌‌లో ఉన్నాయి చూసుకోండి’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం అంతా ఆన్‌లైన్‌లో ఉందనీ, ఎవరైనా చూసుకోవచ్చని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు గురువారం గవర్నర్ ‌ఇఎస్ఎల్...
టాప్ స్టోరీస్

‘గాడ్సే పరమ దేశభక్తుడు’!

sharma somaraju
  భోపాల్: భోపాల్ లోక్‌సభ బిజెపి అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారానికి కేంద్ర బిందువు అయ్యారు. అయితే ఆ తర్వాత కాస్సేపటికే బిజెపి ఆదేశం...
రాజ‌కీయాలు

‘ఇసి ఏకపక్ష వైఖరికి ఇదే నిదర్శనం’

sharma somaraju
తిరుపతి: ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టిడిపి నేతలు గురువారం ఆందోళన చేపట్టారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐదు కేంద్రాలలో  రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం...
న్యూస్

వైసిపి కౌంటింగ్ ఏజంట్‌లకు శిక్షణ

sharma somaraju
  విజయవాడ: కౌంటింగ్ పూర్తి అయ్యే వరకూ ఏజంట్‌లు అందరూ అప్రమత్తంగా ఉండాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరో వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో...
రాజ‌కీయాలు

‘గవర్నర్ జీ జోక్యం చేసుకోండి’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పచ్చచొక్కా మాఫియా విజృంభిస్తోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. గురువారం ట్విట్టర్ వేదికగా టిడిపి నేతలపై విమర్శలు చేశారు. చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం అవ్వడంతో...
టాప్ స్టోరీస్

‘బిజెపి గుండాలపనే’

sharma somaraju
ఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం జరిగిన ఘర్షణలపై బిజెపి, తృణముల్ కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తృణముల్ కార్యకర్తలు తన ర్యాలీపై...
న్యూస్

‘వారి ఆటలు ఇక సాగవు’

sharma somaraju
అమరావతి: హింస ద్వారా రాజకీయం చేద్ధాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్‌లా మోది, షాలను నమ్మి మోయడానికి సిద్ధంగా లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. నిన్న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘటనపై...
రాజ‌కీయాలు

‘మమత పార్టీపై ఇసి చర్యలు తీసుకోవాలి’

sharma somaraju
  అమరావతి: ప్రాంతీయ పార్టీల పోకట దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింస ప్రజాస్వామ్యాన్ని పరిహాసం...
రాజ‌కీయాలు

అందుకే సమీక్షలు రద్దు చేశారట!

sharma somaraju
అమరావతి: టిడిపి నియోజకవర్గాల వారీ సమీక్షలు కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరు అవుతుందని గ్రహించి చంద్రబాబు సమీక్షలను రద్దు చేశారట అంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం విజయసియరెడ్డి...
టాప్ స్టోరీస్

పర్యటనలో రాజకీయ ప్రాధాన్యం ఉందా!

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు చాలా రోజుల తరువాత ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు బయలుదేరారు. ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుండి ఆ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నేడు...
రాజ‌కీయాలు

‘మూడో ఫ్రంట్‌కు ఆస్కారంలేదు’

sharma somaraju
చెన్నై: దేశంలో కాంగ్రెస్, బిజెపి మద్దతు లేకుండా మూడో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని డిఎంకె నేత స్టాలిన్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం...
రాజ‌కీయాలు

‘చంద్రం సారుకు నిద్రపట్టదు’

sharma somaraju
అమరావతి: స్టాలిన్‌తో కెసిఆర్ భేటీపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన దైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇక చంద్రం సారుకు నిద్రపట్టదంటూ సెటైర్ వేశారు. ‘స్టాలిన్‌ను కెసిఆర్ కలిశారు. ఫెడరల్...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ బాట తప్పదా?

sharma somaraju
  చెన్నై: కాంగ్రెసేతర, బిజెపియేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా వ్యూహాలకు పదును పెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమిళనాట స్టాలిన్ భేటీ నిరాశే మిగిల్చింది. డిఎంకె అధినేత స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్...