ఇక మమత టీమ్లో పికె!
కోల్కతా: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఘనవిజయం దారిలో నడిపించిన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ కార్యస్థానం పశ్చిమ బెంగాల్కు మారుతున్నది. సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో బిజెపి పాగా వేయడంతో...