(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై దేశంలోని 130 కోట్ల మంది ప్రజలందరూ హిందువులేనన్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ మాటలను బిజెపి మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే ఖండించారు. అందరూ హిందువులేనని చెప్పడం...
ఈ దేశంలోని యువత నా మనసు దోచుకుంది. నా అరచేతుల్లో వారిప్పుడు జవనాశ్వాలై పరుగులు తీస్తున్నారు. నా గుండెల్లో యువకులు తరంగాలు తరంగాలుగా నింగిని తాకి నేలకు దూకుతున్నారు. యువకులు నా నరనరంలో కొత్త...
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం...
ఈ రోజు ఒక మిత్రుడు నా ఫేస్ బుక్ ఇన్ బాక్స్ లోకి ఒక వీడియో పంపించాడు. ఎవరో యువకుడు రోడ్డు మీద పడి వున్నాడు. కొందరు అతణ్ణి దారుణంగా కొడుతున్నారు. ఒకడు చేతులతో...
కోల్కతా: సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న అసహనం, హింసావాదం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కోల్కతా నగరానికి చెందిన ప్రముఖులు 28 మంది ఒక లేఖ విడుదల చేశారు. సినీ దర్శకుడు అనురాగ్ కాశ్యప్కు ఆన్లైన్లో...
గత శతాబ్దంలో పెద్ద చర్చనీయాంశమైన ఆయారాం గయారాం వ్యవహారం దగ్గరనుంచీ చూస్తే ఇండియాలో ఫిరాయింపుల ప్రహసనం చాలా దూరం ప్రయాణించింది. మధ్యలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది. అయితే ఆ...
మొహమ్మద్ సనావుల్లా విషయంలో మనం సంతోషించాలి. పోలీసుల అదుపు నుండి అతను విడుదల అయ్యాడు. కాకపోతే అతనికి లభించింది కేవలం మధ్యంతర జామీనే. అతని బయోమెట్రిక్ వివరాలు అస్సాం పోలీసులు తీసుకున్నారు. అలాగే కామరూప్...
మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో హిందూ రైట్ వింగ్ (మితవాద వర్గం) భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భారతదేశ ఓటర్లు మరొక్కసారి భారీ మెజారిటీతో గెలిపించారు....
దీర్ఘకాలం పాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు బిజెపి పక్షాన ఈ ఎన్నికలలో పని చేశారన్న వార్తలు దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో...