కోల్కతా: సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న అసహనం, హింసావాదం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కోల్కతా నగరానికి చెందిన ప్రముఖులు 28 మంది ఒక లేఖ విడుదల చేశారు. సినీ దర్శకుడు అనురాగ్ కాశ్యప్కు ఆన్లైన్లో...
న్యూఢిల్లీ: ఇండియాలో మతస్వేచ్ఛ పరిమితమవుతోందన్న అమెరికా విదేశాంగ శాఖ నివేదికను నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరస్కరించింది. అంతర్జాతీయంగా వివిధ దేశాలలో మత స్వాతంత్ర్యం తీరుతెన్నులపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతి ఏటా నివేదిక ఇస్తుంది....