బిహార్: మూకదాడులపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓజాపై కేసు నమోదు చేయాలని...
‘Photo Courtesy: NDTV న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీల మూకహత్యలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసినందుకు 49 మంది మేధావులు, ప్రముఖులపై దేశద్రోహం...
బీహార్: ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం సహా 49 మంది సెలెబ్రిటీలపై బీహార్ లో కేసు నమోదైంది. మూడు నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అసహనం, కొట్టి ...
కోల్కతా: సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న అసహనం, హింసావాదం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కోల్కతా నగరానికి చెందిన ప్రముఖులు 28 మంది ఒక లేఖ విడుదల చేశారు. సినీ దర్శకుడు అనురాగ్ కాశ్యప్కు ఆన్లైన్లో...