మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తరువాత ప్రజలు కేవలం బిజెపికే కాదు ప్రతిపక్షాలకు కూడా కొన్ని విషయాలు స్పష్టం చేశారన్నది కొంత మంది మేధావుల అభిప్రాయం. అది నిజమే. ఈ దేశంలో ప్రజస్వామ్యం పని చెయ్యటం...
పశ్చిమబెంగాల్, జనవరి 29: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. రాష్ట్రంలోని తూర్పు మిదినాపూర్లో బిజెపి అధ్యక్షుడి ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన మిని బస్సును మంగళవారం కొందరు...