NewsOrbit

Tag : 2019 general elections

టాప్ స్టోరీస్

స్టాలిన్‌తో కెసిఆర్ భేటీ

sharma somaraju
చెన్నై: డిఎంకె అధినేత స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం సమావేశమయ్యారు. చెన్నైలోని ఆళ్వర్‌పేటలోని స్టాలిన్ నివాసానికి కెసిఆర్ వెళ్లగా ఆయన సాదరంగా స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాలు, ఫేడరల్...
రాజ‌కీయాలు

‘ఫలితాల తరవాత టిడిపి దుకాణం ఖాళీ’

sharma somaraju
హైదరాబాదు: ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మనుగడే కనుమరుగు అవుతోందని వైసిపి సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో చంద్రబాబు...
టాప్ స్టోరీస్

‘టిడిపి గెలుపు లాంఛనమే’

sharma somaraju
అమరావతి: టిడిపి అధికారంపై ఎటువంటి అపోహాలకు ఆస్కారమేలేదని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ పరిధిలోని అభ్యర్థులు, నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్...
న్యూస్

రేపు పులివెందులకు..

sharma somaraju
కడప: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించేందుకు పులివెందుల బయలుదేరి వెళుతున్నారు. జగన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా  జగన్ మంగళవారం  సాయంత్రానికి హైదరాబాదు లోటస్ పాండ్ నుండి పులివెందుల చేరుకుంటారు. మంగళవారం...
టాప్ స్టోరీస్

క్యాబినెట్ లేకుంటే సమీక్ష?

sharma somaraju
అమరావతి: ఈ నెల 14న మంగళవారం నిర్వహించతలపెట్టిన  రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నేటి సాయంత్రం వరకూ కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతి రాని పక్షంలో రేపు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు...
టాప్ స్టోరీస్

వివాదాస్పదమైన కమల్ వ్యాఖ్యలు

sharma somaraju
అరవకురిచి(తమిళనాడు): ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యుం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ హిందూ ఉగ్రవాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయాయి. తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో...
టాప్ స్టోరీస్

క్యాబినెట్ భేటీపై ఉత్కంఠ

sharma somaraju
  అమరావతి: క్యాబినెట్ సమావేశం నిర్వహణపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీ మంత్రివర్గ సమావేశానికి ఇసి అనుమతి వస్తుందా? సమావేశం జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తం...
టాప్ స్టోరీస్

ముగిసిన ఆరవ విడత పోలింగ్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఆరవ విడత పోలింగ్ ఆదివారం వివిధ ప్రాంతాల్లో చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు....
న్యూస్

‘పోలింగ్‌పై పవన్ పోస్టుమార్టం’

sharma somaraju
  అమరావతి: ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం పోలింగ్ సరళిపై సమీక్షా సమావేశం జరిపారు. నియోజకవర్గాల...
టాప్ స్టోరీస్

బెంగాల్ ‌బిజెపి అభ్యర్థిని కాన్వాయ్‌పై దాడి

sharma somaraju
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లోనూ పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో శనివారం రాత్రి బిజెపికి చెందిన ఒక కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది...
టాప్ స్టోరీస్

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగుతొన్న ఆరవ విడత పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం బూత్‌ల క్యూలైన్‌లో సాధారణ...
టాప్ స్టోరీస్

ప్రారంభమైన 6వ విడత పోలింగ్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు ఐదు దశల్లో మొత్తం 424 స్థానాల్లో పోలింగ్‌ ముగియగా.. 19న...
రాజ‌కీయాలు

21న అభ్యర్ధులతో జగన్ భేటీ?

sharma somaraju
అమరావతి:వైసిపి తరపున పోటీ చేసిన లోక్‌సభ,అసెంబ్లీ అభ్యర్థులతో  ఈ నెల 21న పార్టీ అధినేత  వైఎస్ జగన్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి ప్రాంతంలో తాడేవల్లిలో ఎన్నికల ముందు ప్రారంభించిన పార్టీ కార్యాలయంంలో...
టాప్ స్టోరీస్

‘ఆయన టీమ్‌ను తిరస్కరించడం ఖాయం’

sharma somaraju
అమరావతి: ఈవిఎంలపై పోరాటం సాగిస్తున్న ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి ‘ క్రికెట్‌లో అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్‌ను తప్పుబట్టినట్లుగా ‘ఉందని  ప్రధాని మోది ఎద్దేవా చేస్తూ విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై...
న్యూస్

‘తమ్ముళ్లపై ఆగ్రహం’

sharma somaraju
అమరావతి: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ నేతలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశానికి పార్టీ నేతలు గైరుహాజరు అవ్వడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరి హ్యాపీ...
రాజ‌కీయాలు

జగ్గయ్యపేటలో పాగా వేసేదెవరు?

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లాలో నవ్యాంధ్ర ప్రదేశ్‌కు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈ సారి ఎన్నిక ఫలితం ఉత్కంఠను రేపుతోంది. అక్కడ నుండి ప్రధాన పార్టీల్లో పాత ప్రత్యర్ధులే రంగంలో ఉన్నారు. బిజెపి,...
రాజ‌కీయాలు

మోదికి మమత బహిరంగ సవాల్

sharma somaraju
కోల్‌కతా: ప్రధాని మోదికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగ సవాల్ విసిరారు. గురువారం ఎన్నికల ప్రచార సభలో మోదిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీరు అన్నట్లు బొగ్గు మాఫియాలో తృణముల్...
రాజ‌కీయాలు

‘అందుకే ఆయనలో అసహనం’

sharma somaraju
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా వైసిపి వెంట ఉన్న సమాచారం తెలియడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని వైసిపి సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును...
టాప్ స్టోరీస్

సత్తెనపల్లిలో సత్తా చాటేదెవరో?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు జిల్లాలో పల్నాటి ముఖద్వారమైన సత్తెనపల్లి నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీలతో పాటు కాంగ్రెస్, బిజెపి...
టాప్ స్టోరీస్

ద్వంద్వ పౌరసత్వం పిటిషన్ డిస్మిస్

sharma somaraju
ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందనీ, ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం గురువారం కొట్టివేసింది. బ్రిటన్‌కు చెందిన జ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీలో రాహుల్...
రాజ‌కీయాలు

‘ఆయన లెక్కలకు కాలం చెల్లింది’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు మేనిప్యులేషన్‌లకు కాలం చెల్లిపోయిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై చంద్రబాబును విమర్శించారు. నిన్న అమరావతి ప్రాంతంలో ఈదురు గాలులకు తాత్కాలిక సచివాలయం వద్ద...
టాప్ స్టోరీస్

రాహుల్‌తో చంద్రబాబు బేటీ

sharma somaraju
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ నివాసంలో సమావేశమైన వీరు జాతీయ రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా...
టాప్ స్టోరీస్

ఆసక్తి రేపుతున్న మంగళగిరి ఓటర్ల తీర్పు

sharma somaraju
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, ప్రజలూ ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు ప్రధాన కారణం టిడిపి అధినేత,...
రాజ‌కీయాలు

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

sharma somaraju
  ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా జరుగుతోన్న ఐదవ విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో...
న్యూస్

‘ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయలేదు’

sharma somaraju
విజయవాడ: టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుందనీ, ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గన్నవరం వైసిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన...
న్యూస్

ఐదు కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది.నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లి, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ పరిధిలోని నల్లచెరువు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతల, నెల్లూరు జిల్లా కోవూరు ఇసుకపాలె, సూళ్లూరుపేట అటకానితిప్ప పోలింగ్...
టాప్ స్టోరీస్

ప్రారంభమైన 5వ విడత పోలింగ్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రికలలో భాగంగా సోమవారం ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో అయిదవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యంది. పోలింగ్‍‌కు అన్ని ఏర్పాట్లు పూర్తచేయడంతో ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యంది. సాయంత్రం ఆరు...
రాజ‌కీయాలు

‘ఇసి ఒక పార్టీకి కొమ్ము కాస్తోంది’

sharma somaraju
అమరావతి:  ఎన్నికల సంఘం ఒక పార్టీకి కొమ్ముకాయడం బాధాకరమని మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట్రావు అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కోడ్‌ పేరుతో 72 రోజుల పాటు పాలనను నిర్వీర్యం...
న్యూస్

రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రేపు రీపోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాల...
టాప్ స్టోరీస్

‘ఆయన వల్లే విద్వేషాలు’

sharma somaraju
అమరావతి: ప్రధాని నరేంద్ర వ్యవహరించిన తీరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలకు కారణమయ్యాయని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీహార్‌లో తెలుగు రాష్ట్రాల గురించి ప్రధాని మోది మాట్లాడటం వెనుక ఆంతర్యమేమిటని...
టాప్ స్టోరీస్

ఢిల్లీ సిఎంపై దాడి

sharma somaraju
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. శనివారం ఢిల్లీలోని మోతినగర్ లో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహిస్తుండగా ఎరుపు రంగు  టీ-షర్టు ధరించిన వ్యక్తి అకస్మాత్తుగా ప్రచారరధం...
న్యూస్

జనసేన దెబ్బ ఎవరికి పడిందో!

sharma somaraju
అమరావతి: ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం తీవ్రంగానే ఉందని రాజమండ్రి పార్లమెంట్ టిడిపి అభ్యర్థి మాగంటి రూప అన్నారు. టిడిపి నియోజకవర్గాల వారీ సమీక్షా సమావేశంలో హజరయ్యేందుకు శనివారం ఇక్కడకు విచ్చేసిన మాగంటి...
రాజ‌కీయాలు

నియోజకవర్గాల వారీగా టిడిపి సమీక్షలు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ సరళి, అంచనాలపై సమీక్షించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు శనివారం మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ వరకూ రోజుకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల...
న్యూస్

‘గ్రూపు 2 పరీక్షలు వాయిదా వేయాలి’

sharma somaraju
అమరావతి: గ్రూపు 2 పరీక్షలు నెల రోజులు వాయిదా వేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కోరారు. ‘ఉత్తరాంధ్రలో తుఫాను పునరావాస పనులు జరుగుతున్నాయి, మరో పక్క ఎన్నికల కోడ్ అమలులో ఉండగా...
రాజ‌కీయాలు

జగన్ విదేశీ పర్యటన వాయిదా!

sharma somaraju
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన వాయిదా పడింది. పోలింగ్ ముగిసిన తరువాత కౌంటింగ్ కు దాదాపు ఐదు వారాలు సమయం ఉండటంతో పోలింగ్ కు ముందు క్షణం...
న్యూస్

‘ఆ ధియేటర్ ల లైసెన్సు రద్దు’

sharma somaraju
అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలు దిక్కరించి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రదర్శించిన కడపలోని రెండు సినిమా ధియేటర్ లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు....
రాజ‌కీయాలు

‘చంద్రబాబు బెట్టింగ్ లపై మాట్లాడొచ్చా? ‘

sharma somaraju
హైదరాబాద్: మామ ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచిన వ్యక్తి చంద్రబాబుపై ఎవరికి నమ్మకం ఉండదని వైసిపి ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వైసిపి కేంద్ర  కార్యాలయంలో  శుక్రవారం ఏర్పాటు మీడియా సమావేశంలో తీవ్రస్ధాయిలో...
రాజ‌కీయాలు

‘20 రోజులు ఆగు బాబూ’!

sharma somaraju
అమరావతి: నూటికి వెయ్యి శాతం టిడిపి గెలుస్తోందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వైసిపి రాజ్యసభ సభ్యుడి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాణాలు వేశారు. ‘నూటికి వెయ్యి శాతం...
Right Side Videos

పాములతో సరదాగా..

sharma somaraju
(ఫోటోలు, వీడియో ఎఎన్ఐ సౌజన్యంతో) రాయ్‌బరేలీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గురువారం కొద్దిసేపు పాములు ఆడించే వాడితో మాట్లాడి అతని కష్టసుఖాలు తెలుసుకోవడంతో...
టాప్ స్టోరీస్

గెలుస్తారా? గెలిపిస్తారా?

sharma somaraju
అమరావతి, మే 2 :  ఎన్నికల ఫలితాలపై అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలు అత్యధిక స్థానాలు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన పోటీ వైసిపి, టిడిపి మధ్యనే కొనసాగినప్పటికీ ఉభయ గోదావరి,...
రాజ‌కీయాలు

‘ప్రజలు మీ సీటు మారుస్తున్నారు‘

sharma somaraju
అమరావతి: ప్రధాని మోదిని గంటకు ఒక డ్రస్ మారుస్తారు అంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మోది గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో...
టాప్ స్టోరీస్

5 కేంద్రాలలో 6న రీపోలింగ్

sharma somaraju
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల ఆరవ తేదీన రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నెల 11న జరిగివ పోలిెంగ్ సందర్బంలో పలు చూట్ల...
టాప్ స్టోరీస్

‘వెయ్యి శాతం గెలుపు ఖాయం’

sharma somaraju
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి దేశ ప్రధానికి ఒక విధంగా, ముఖ్యమంత్రులకు మరొక విధంగా ఉంటుందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ తుఫాన్‌లు వస్తే ముఖ్యమంత్రి సమీక్షలు చేయొద్దా...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం

sharma somaraju
ఢిల్లీ: కోర్టు దిక్కార కేసులో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని సుప్రీం కోర్టు అన్నట్లుగా గతంలో రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై...
న్యూస్

‘లెక్కింపుకూ కేంద్ర బలగాలు’

sharma somaraju
ఢిల్లీ: కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ పంపుతూ దాన్ని మీడియాకు విడుదల...
టాప్ స్టోరీస్

రాహుల్‌కు కేంద్ర హోంశాఖ షాక్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. విదేశీ పౌరసత్వంపై కచ్చితమైన వివరణ ఇవ్వాలంటూ రాహుల్‌ గాంధీకి హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది....
న్యూస్

‘వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వండి’

sharma somaraju
అమరావతి:  రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రోజు వివిధ శాఖల్లో విధుల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైసిపి నేత  ఎంవిఎస్ నాగిరెడ్డి సోమవారం ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ)...
టాప్ స్టోరీస్

‘మోది వ్యాఖ్యలు గర్హనీయం’

sharma somaraju
అమరావతి: పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని మోదీ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు...
రాజ‌కీయాలు

చెక్ బౌన్స్‌కు ‘సిఎస్’ బాధ్యత వహిస్తారా

sharma somaraju
కాకినాడ: అధికారులను గుప్పెట్లో పెట్టుకుని కేంద్రం కక్షసాధింపు చర్యలు చేస్తోందని డిప్యూటి ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

ప్రారంభమైన 4వ దశ పోలింగ్

sharma somaraju
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొమ్మిది రాష్ర్టాలలోని 72లోక్ సభ స్ధానాలలో నాల్గవ దశ పోలింగ్‌ నేడు(సోమవారం) ప్రారంభం అయ్యింది. ఒరిస్సాలో 42 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు...