ఐదు కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది.నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని కేసానుపల్లి, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ పరిధిలోని నల్లచెరువు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కలనూతల, నెల్లూరు జిల్లా కోవూరు ఇసుకపాలె, సూళ్లూరుపేట అటకానితిప్ప పోలింగ్...