(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావగారు, ప్రముఖ సువార్తకుడు బ్రదర్ అనిల్కుమార్కు కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు....
అమరావతి: కృష్ణాజిల్లాలో నవ్యాంధ్ర ప్రదేశ్కు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈ సారి ఎన్నిక ఫలితం ఉత్కంఠను రేపుతోంది. అక్కడ నుండి ప్రధాన పార్టీల్లో పాత ప్రత్యర్ధులే రంగంలో ఉన్నారు. బిజెపి,...