NewsOrbit

Tag : 2019 general elections

టాప్ స్టోరీస్

‘అమేఠీ ఓటర్లను కొనలేరు’

sharma somaraju
అమేఠీ: కేంద్ర మంత్రి, అమేఠీ బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ కాంగ్రెస్ ఈస్ట్ యూపి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు...
న్యూస్

‘ఆక్షేపణీయంగా ఇసి,సిఎస్ తీరు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 28: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసి ఏం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే...
రాజ‌కీయాలు

‘అత్యవసర సమీక్షలు నేరమా?’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం ప్రధాన కార్యదర్శి(సీఎస్) ని ఎన్నికల సంఘం నియమిస్తే సీఎస్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఆదివారం ఆయన...
టాప్ స్టోరీస్

తుపానుపై ఐవైఆర్ రాజకీయం!

sharma somaraju
అమరావతి : రాజకీయ నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించినప్పటి నుండి సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు పరిపాలనపై, ఆయనపై విమర్శలు...
టాప్ స్టోరీస్

బిజెపి అభ్యర్థి గౌతమ్ గంభీర్‌కు ఇసి షాక్

sharma somaraju
ఢిల్లీ: రాజకీయ నేతగా మారిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో గంభీర్ ఈ...
టాప్ స్టోరీస్

‘క్షమాపణ చెప్పాల్సిందే’

sharma somaraju
భోపాల్ (మధ్యప్రదేశ్): ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన భోపాల్ బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పే వరకూ ఆమెకు మద్దతుగా నిలిచేదిలేదని ఆ పార్టీ నాయకురాలు రసూల్ సిద్దిఖి పేర్కొన్నారు. క్షమాపణలు...
రాజ‌కీయాలు

‘జీవితకాలం హక్కులు ఉన్నాయా’?

sharma somaraju
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో కొత్త నాటకంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. లోటస్‌పాండ్‌లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌పై జీవితాంతం తనకే...
టాప్ స్టోరీస్

‘పరిధి దాటితే ఇబ్బందులు పడతారు’

sharma somaraju
చిలకలూరిపేట: చంద్రబాబు అధికారాల్లేని ముఖ్యమంత్రి అని మాట్లాడటం ద్వారా సీఎస్ రాజ్యంగయేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి  పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికారాలు లేని ముఖ్యమంత్రి...
రాజ‌కీయాలు

మహరాష్ట్ర కాంగ్రెస్‌కు షాక్

sharma somaraju
  ముంబాయి : సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఝలక్ ఇచ్చాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు....
టాప్ స్టోరీస్

నామినేషన్ దాఖలు చేసిన మోది

sharma somaraju
    వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.  ముందుగా ఆయన బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. 11.30గంటల ముహూర్తానికి మోదీ నామినేషన్...
టాప్ స్టోరీస్

‘సమీక్షలు అడ్డుకోవద్దు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 26: రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ చూడటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసి తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షమనీ, ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేలా...
న్యూస్

వేసవి విడిదికి బాబు పయనం

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 26 :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. ఎన్నికలు సమయమంతా క్షణం తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు పోలింగ్ అనంతరం కూడా ఈవీఎంలపై పోరు, ఇతర...
టాప్ స్టోరీస్

‘మే1నుండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 25: మే ఒకటవ తేదీ నుండి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పూర్తి కావడంతో ప్రత్యర్థుల కుట్రలు...
రాజ‌కీయాలు

‘ఓటమికి ఈవిఎంల సాకు’!

sharma somaraju
రాంచీ: పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులు సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు, అదే మాదిరిగా విపక్ష పార్టీలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవిఎం)లను సాకులుగా చెబుతున్నారని ప్రధాని నరేంద్ర మోది...
రాజ‌కీయాలు

‘అంతా తెలుసు..పైకి బడాయి’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో టిడిపికి 40సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు యాంటెన్నాకు పోలింగ్ రోజే సిగ్నల్స్ అందాయనీ, అయినా చంద్రబాబు 130,150అని బడాయికి పోతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి...
టాప్ స్టోరీస్

‘ఎందుకీ సమీక్షలు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికలకు మూడు నెలల ముందు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్‌వి సుబ్రమణ్యం ఆరా తీస్తుండటం ఆర్థిక శాఖ అధికారులకు...
Right Side Videos

‘ఇది ఓటేసే సమయం’

sharma somaraju
ఓటర్లను చైతన్య పరిచేందుకు ‘ఇది ఓటేసే సమయం’ పేరుతో ప్రముఖ బాలివుడ్ నటుడు షారూక్ ఖాన్ రూపొందించిన ర్యాప్ సాంగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర సైతం అధ్భుతం అంటూ షారూక్‌ఖాన్‌ను...
న్యూస్

ముంబాయిలో ‘బాబు’ ప్రచారం

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బయలుదేరి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్, ఎన్‌సిపి కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ...
టాప్ స్టోరీస్

ఇవిఎంలతో పాత కథే!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ డెస్క్ సార్వత్రిక ఎన్నికల మూడవ దశ పోలింగ్‌లో కూడా ఇవిఎంలతో తిప్పలు తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్, బరేలీ, వోన్లా నియోజకవర్గాలలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చాయి....
టాప్ స్టోరీస్

‘నేనూ ఓటు వేశా’

sharma somaraju
అహమ్మదాబాద్ (గుజరాత్):  ప్రధాన మంత్రి నరేంద్ర మోది కొద్ది సేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న పోలింగ్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రనిప్...
టాప్ స్టోరీస్

3వ విడత పోలింగ్ షురూ

sharma somaraju
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే బారులు తీరారు. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత...
రాజ‌కీయాలు

‘అనంతపురం ఎన్నికలను రద్దు చేయాలి’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 22: అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలను రద్దుచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ  ఎన్నికల కమిషన్ ను కోరారు. ఆయా నియోజకవర్గాల ఎన్నికలలో తన కుమారుల కోసం...
టాప్ స్టోరీస్

పిఎం మోది చిత్రంపై 26 న విచారణ

sharma somaraju
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది బయోపిక్‌పై ఎన్నికల సంఘము పూర్తి స్థాయి నివేదికను సోమవారం సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్‌లో సమర్పించింది. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వములోని ధర్మాసనం నివేదిక...
న్యూస్

సాధ్వికి ఈసి నోటీసులు

sharma somaraju
భోపాల్: చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ ఎన్నికల సంఘం నుండి సాద్వి ప్రజ్ఞాసింగ్‌కు నోటీసులు తప్పలేదు. బిజెపి పార్లమెంట్ అభ్యర్థి. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు...
న్యూస్

‘రహస్య జివోలపై విచారణ జరపాలి’

sharma somaraju
నెల్లూరు, ఏప్రిల్ 20 :  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు రహస్య జీవోలతో ప్రభుత్వ సొమ్ము కొల్లగొడుతున్నారని వైసిపి సీనియర్ నాయకుడు అనం రామనారాయణరెడ్డి విమర్శించారు. నెల్లూరు వైసిపి కార్యాలయంలో శనివారం  ఆయన మీడియా...
టాప్ స్టోరీస్

ఆసక్తికరంగా ట్విట్టర్ యుద్ధం

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 20: వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి, మాజీ సిబిఐ అధికారి (జెడి) వివి లక్ష్మీనారాయణల మధ్య ట్వీట్‌ల యుద్దం ఆసక్తికరంగా కొనసాగుతోంది. గతంలో...
టాప్ స్టోరీస్

శివసైనికురాలైన ప్రియాంక

sharma somaraju
ముంబాయి: కాంగ్రెస్‌కి రాజీమానా చేసిన జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం మధ్యాహ్నం శివసేన పార్టీలో చేరారు. గురువారం రాత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాజీనామా లేఖ విడుదల చేసిన ప్రియాంక...
Right Side Videos టాప్ స్టోరీస్

హార్దిక్‌కు పరాభవం

sharma somaraju
ఢిల్లీ, ఏప్రిల్ 19: రాజకీయ నాయకులకు వివిధ సందర్భాలలో ఊహించని ేచేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. నిన్న, నేడు జరిగిన సంఘటనలు అందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. నిన్న ఢిల్లీలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు పత్రికా...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్‌కు ప్రియాంక గుడ్‌బై

sharma somaraju
ఢిల్లీ:  కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది పార్టీకి రాజీనామ చేశారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ  సొంతపార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక గురువారం రాత్రి  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు...
రాజ‌కీయాలు

‘ఇదీ బాబు బ్రీఫింగేనా?’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 19: విశాఖ పార్లమెంట్ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ ప్రకటనపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు...
రాజ‌కీయాలు

అభ్యర్థులతో భేటీ ఎందుకంటే..

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 19: టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 22వ తేదీన సమావేశం కానున్నారు. 23వ తేదీ నుండి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నేపథ్యంలో...
న్యూస్

ఇవిఎంల మొరాయింపు

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ విడతలో భాగంగా గురువారం దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది. అయితే  మహరాష్ట్ర, అస్సాంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న రెండవ దశ పోలింగ్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో  ప్రారంభమైన రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. రెండవ దశ పోలింగ్‌ నేటి ఉదయం ఏడు...
టాప్ స్టోరీస్

బిజెపిలో చేరిన సాద్వి ప్రజ్ఞ ఠాకూర్: భోపాల్ నుండి పోటీ

sharma somaraju
భోపాల్: మాలెగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ బుధవారం బిజెపిలో చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఆమె...
న్యూస్

‘జరిగింది దాడి కాదు : ప్రజల తిరుగుబాటు’

sharma somaraju
విజయవాడ, ఏప్రిల్ 17: స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసిపి నాయకులు ఏవ్వరూ దాడి చేయలేదనీ, ఆయన పోలింగ్ బూత్ ఆక్రమణ చేయడానికి వెళితే ప్రజలే తిరగబడ్డారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు....
రాజ‌కీయాలు

‘ఏ జైలుకో ఆయన తేల్చుకోవాలి’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 17: వైసిపి నాయకులు స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై దాడి చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి గవర్నర్‌ను కలిసి అన్నీ అబద్దాలే చెప్పారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన...
Right Side Videos టాప్ స్టోరీస్

యడ్యూరప్ప హెలికాఫ్టర్‌నూ తనిఖీలు

sharma somaraju
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెలికాఫ్టర్‌లో ఈసి ప్లైయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా ఈసి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం హెలికాఫ్టర్‌ను ఆపి మరీ తనిఖీలు జరిపారు....
టాప్ స్టోరీస్

ఈసికి సుప్రీం కితాబు

sharma somaraju
ఢిల్లీ: రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సోమవారం కేసు విచారణ సమయంలో సుప్రీం ధర్మాసనం ఎన్నికల సంఘంకు...
రాజ‌కీయాలు

మాయావతికి సుప్రీంలో చుక్కెదురు

sharma somaraju
ఢిల్లీ, ఎప్రిల్ 16: బిఎస్‌పి అధినేత్రి మాయావతికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది.  ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఎలక్షన్ కమీషన్ నేటి నుండి రెండు రోజుల పాటు...
టాప్ స్టోరీస్

‘మరో సారి సుప్రీంని ఆశ్రయిస్తాం’

sharma somaraju
ఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘం కాపాడలేకపోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇవిఎం లోపాలను, వివి ప్యాట్‌ల లెక్కింపు, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై ఆదివారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో ప్రతిపక్షాల సమావేశం...
వ్యాఖ్య

అద్దంలో మన అందం!

Siva Prasad
మన అందచందాలు ఎవరికీ తెలిసినా తెలియకున్నా, పడగ్గదిలోని అద్దానికి కచ్చితంగా తెలుస్తాయి కదా! రోజూ తెల్లవారకముందే వెళ్లి మన ముఖారవిందం ఎంత సుందర ముదనష్టంగా ఉందో చూసుకునేది ఆ అద్దంలోనేగా! దానికి తెలియకపోతే ఎవరికీ...
న్యూస్

‘రాజకీయాలు నీచంగా మారాయి’

sharma somaraju
ఢిల్లీ: ప్రధానిగా ఉండేందుకు ఎన్నితప్పులైనా చేస్తామనే విధంగా మోది వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీ ఏపి భవన్‌లో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం...
టాప్ స్టోరీస్

నేతల జాతకాలు ఈవియంలో నిక్షిప్తం

sharma somaraju
అమరావతి: నాయకుల జాతకాలు ఈవిఎంలో నిక్షిప్తం అయ్యాయి. రాష్ట్రంలో 25లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధుల భవితవ్యానికి ఓటర్లు తమ తీర్పును ఈవియంలపై మీట నొక్కడం ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా...
టాప్ స్టోరీస్

ప్రారంభమైన పోలింగ్

sharma somaraju
అమరావతి, మార్చి 11: సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభం అయ్యింది. 18రాష్ట్రాల్లో 91పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో 25లోక్‌సభ, 175అసెంబ్లీ స్థానాలకు,...