ఆమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీకి వాయిదా పడింది. సిఎస్ సుబ్రమణ్యం కోరిన విధంగా క్యాబినెట్ ఏజండాతో కూడిన నోట్ను సిఎంఓ కార్యాలయం మంగళవారం సాయంత్రం...
అమరావతి, ఏప్రిల్ 28: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసి ఏం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే...
తిరుమల: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) సమీక్షలు నిర్వహిస్తున్నారనీ. ఆంధ్రప్రదేశ్పై ఈసి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని డిప్యూటి ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకుని...