YS Sunitha: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది....
Sajjala Rama Krishna Reddy: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై, ప్రభుత్వంపై వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరో సారి స్పందించారు. రాష్ట్ర...
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ...
YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ వైఎస్ఆర్ టీపీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన దివంగత సీఎం వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు దాదాపు రూట్ క్లీయర్ అయిన...
Sajjala Ramakrishna Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ ఇటీవల కోర్టుకు సమర్పించిన చార్జ్ షీటు వివరాలు బయటకు రావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా కుమార్తె...
కృత్రిమ ఉద్యమంతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదన్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బాబు బినామీలు ఆశించిన అవినీతి కుంభకోణం సఫలం...
Sajjala Ramakrishna Reddy: మార్గదర్శిది అక్రమాల పుట్ట అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో సజ్జల మాట్లాడుతూ మార్గదర్శి సంస్థ చిట్ ఫండ్ మోసాలుకు...
ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించినా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో...
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో మారు ఇవేళ సీబీఐ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు. గతంలో ఒక...
ఏపిలో స్థానిక సంస్థ కోటా, ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను వైసీపీ ప్రకటించింది. ఎమ్మెల్సీల ఎన్నికల్లో వైసీపీ బీసీలకు పెద్ద పీట వేసింది. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ...
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసిఆర్ ప్రాంతీయ వాదం వదిలివేసి జాతీయ వాదం ఎత్తుకుని టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితిగా మార్పు చేసిన సంగతి సంగతే. బీఆర్ఎస్ పార్టీని...
రాష్ట్ర విభజన అంశంపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. రాష్ట్ర విభజన అంశంపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ఏపి ప్రభుత్వం తరపున హజరైన...
ఏపి లో ఔట్ సోర్సింగ్ (పొరుగు సేవల) ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందంటూ ప్రచారం జరగడం ఆ ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తించింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న 17 మంది...
సీపీఎస్ పై ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, పలు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొనగా,...
వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్...
ఏపి అప్పుల ఊబిలో కూరుకుపోయిందనీ, శ్రీలంక పరిస్థితి మాదిరిగా తయారు అవుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రం ఈ ఏడాది వరకూ చేసిన అప్పుల విలువ ఎంత.. అప్పులను వైసీపీ ప్రభుత్వం ఏ...
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా జరుగుతున్న...
Breaking: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరో సారి షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుపై మరో సారి సస్పెన్షన్ వేటు వేసింది ఏపి సర్కార్. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై...
Amalapuram violence: కోనసీమ జిల్లానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లా సాదన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా నిరనస కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన...
IPS AB Venkateswara Rao: ఏపి ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన సంచలన కామెంట్స్ ఇటు అధికార, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్...
Gadapa gadapaku mana Prabhutvam: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పండుగ లా నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో...
Breaking: వైసీపీ అధిష్టానం వారం రోజుల క్రితం కొత్త జిల్లాలకి సంబంధించి పార్టీ అధ్యక్షులను, రీజనల్ కోఆర్డినేటర్ లను నియమించడం తెలిసిందే. అయితే తాజా గా ఏప్రిల్ 19 నాడు జారీచేసిన నియామక ఉత్తర్వులను...
YSRCP: ఏపి మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా పార్టీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లు, జిల్లా అధ్యక్షులను నియమించారు. పార్టీ...
Balineni Srinivasa Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. కొత్త మంత్రి వర్గంలో బాలినేని పేరు లేకపోవడంతో ఆయన మనస్థాపానికి గురైయ్యారనీ, రాజీనామాకు సిద్ధమయ్యారంటూ మీడియాలో కథనాలు...
Sajjala Ramakrishna Reddy: సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ కూర్పుపై కరసత్తు జరుపుతున్నారు. మూడు రోజులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయి వివిద అంశాలపై చర్చలు జరుపుతున్నారు....
CM YS Jagan: ఏపి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జాబితాపై తుది కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల...
YSRCP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీ వర్గాల అభ్యున్నతి, మేళ్లను వివరించేందుకు జిల్లాల వారీగా చైతన్య సదస్సులు నిర్వహించేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
YS Viveka Case: ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు అంశం హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటీవల సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటు వెలుగులోకి రావడంతో వైసీపీ అలర్ట్...
AP PRC Issue: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాన్ని.. అధికార పార్టీని దద్దరిల్లేలా చేసిన గొడవ పీఆర్సీ సాధన కోసం చేపట్టిన ఆందోళనలు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది...
APTF: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ఫలప్రదం అయిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల డిమాండ్ లలోని పలు అంశాల్లో సవరణలకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల...
AP Employees: ‘పీఆర్సీ’పై రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగ సంఘాలకు మధ్య సయోధ్య కుదరడం లేదు. వాద, ప్రతివాదనలతో సమస్యను పెంచుకుంటున్నారు తప్పితే.. పరిష్కార మార్గాలు చూడటం లేదు. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తే.. పీఆర్సీ...
Breaking: ఏపి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల నేడు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేశారు. వచ్చే నెల 6వ...
AP Employees JAC: పీఆర్సీతో సహా 70 డిమాండ్ల పై ఏపి ఉద్యోగ సంఘాలు మరో మారు ఆందోళనకు సన్నద్దం అవుతున్న నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుందట....
PRC: ఏపిలో ఉద్యోగుల పిఆర్సీ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. నిన్న ఆర్ధిక సంఘం అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేయడంతో సీఎం వైఎస్ జగన్ న్యూఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్...
YS Jagan Mahesh: డిసెంబర్ 21 వైఎస్ జగన్(YS Jagan) పుట్టినరోజు కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానులు వైసీపీ(YCP) కార్యకర్తలు.. అభిమాన నాయకుడి పుట్టినరోజు ఘనంగా జరుపుతున్నారు. చాలా చోట్ల రక్త శిబిరాలు ఏర్పాటు...
Sajjala Ramakrishna Reddy: పీఆర్సీతో సహా పలు డిమాండ్ల సాధన కోసం ఏపి ఎన్జీఓల సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో అయిదు ఓట్లు ఉంటాయి. ఏపి...
YSRCP: సీఎంగా స్థాయిలో ఉన్న నాయకుడు తీసుకునే నిర్ణయాలు తనకు ఉపయోగపడాలి… తనకు, తన పార్టీకి, పనిలో పనిగా ప్రజలకు కూడా ఉపయోగడాలి… అప్పుడు ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా పాలన ఉంటుంది.. సీఎంగా తీసుకునే...
Sajjala Rama Krishna Reddy: వైసీపీ శ్రేణుల చర్యలను నిరసిస్తూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేపట్టిన దీక్షపై...
Badvel By Poll: బద్వేలు ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 న నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం ప్రకటించింది....
AP CM Office: వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం మూడు రాజధానులు/ రాజధాని వికేంద్రీకరణ..! ఎందుకంటే పరిపాలన/ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవ్వకూడదు. అన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమవ్వాలి..!...
Sajjala Ramakrishna Reddy: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారనీ, ఆర్ధిక క్రమ శిక్షణ లేకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలకు పంపిణీ చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీశారనీ ఇటీవల బీజేపీ...
Sajjala Ramakrishna Reddy: శాసనమండలి రద్దు నిర్ణయానికే ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విస్పష్ట ప్రకటన చేయడం వైసిపిలో విస్ఫోటనం రేపింది. రెబల్ ఎంపీ రఘురామ...
Chandrababu: ఏపీ ప్రతిపక్ష నేత , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు కీలక విమర్శ ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఓ వైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా మరోవైపు రాజకీయ...
Sajjala Ramakrishna Reddy: ఏపిలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రెండు రోజులుగా 20వేలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్రంలో బుధవారం నుండి పగటి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు....
YSRCP : ఏపిలో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల మేయర్, డిప్యూటి మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక ఈ నెల 18వ తేదీ (గురువారం) జరుగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెండు...
YS Sharmila ; రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైసీపీ అభిప్రాయం ఏమిటి..? సీఎం YS Jagan తో విభేదించి YS Sharmila షర్మిల పార్టీ పెడుతున్నారన్న వాదనలపై వైసీపీ అభిప్రాయం ఏమిటి..!? అసలు షర్మిల...
Sajjala Ramakrishna Reddy : రాష్ట్రంలో ఇటీవల దేవాలయాల గుడిలో విగ్రహాల ధ్వంసం ఘటనలో చాలా వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్ల రావటం అందరికీ తెలిసిందే. పోలీసు విచారణలో కూడా ఇదే కావటంతో...
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి గన్ లైసెన్స్ రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని తనని చంపాలనుకుంటున్నారు...
ఏపీలో టిడిపి పార్టీ పరిస్థితి ఉన్న కొద్దీ దిగజారి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన క్రమంలో… అధికారంలో వచ్చిన జగన్ జెట్ స్పీడులో సంక్షేమ...