YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇవేళ ఇడుపులపాయ నుండి ప్రత్యేక బస్సు ద్వారా ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. తొలుత ఇడుపులపాయ లో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అక్కడ ప్రత్యేక...
TDP-YSRCP: ఏపీలో శనివారం ఒక్క రోజు పరిస్థితిని గమనిస్తే.. చెవులు దద్దరిల్లిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇంకో వైపు.. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలలు...
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటన ముగిసింది. కడప విమానాశ్రయం నుండి గన్నవరంకు తిరుగు ప్రయాణం అయ్యారు. తన పర్యటనలో భాగంగా సోమవారం పులివెందులలోని...
YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల తన కుమార్తె, కుమారుడు సాధించిన ఘనతకు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తమ పిల్లలు ఇద్దరూ చదువులో మైలురాళ్లను...
YSR Death Anniversary: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగంగా స్పందించారు. “నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా...
YS Sharmila: పోలీసులపై దౌర్జన్యం చేసిన కేసులో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ ఇవేళకు వాయిదా...
క్రిస్మస్ గీతాలు, ప్రార్ధనలు, బైబిల్ పఠనాలు, సందేశాలతో చర్చిలు అన్నీ సందడిగా మారాయి. చర్చిల్లో శనివారం అర్ధరాత్రి నుండి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రార్దనా మందిరాలను అలంకరించారు. తెలుగు రాష్ట్రాల్లోనే...
YSRTP: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కార్యాలయ భూమి పూజ శుక్రవారం జరిగింది. పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాలేరు నుండి పోటీ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు....
వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర కు అనుమతి ఇచ్చే వరకూ పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోనంటూ నిరాహార దీక్ష...
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చి కారులో బయలుదేరిన షర్మిలను...
ఏపి ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైెఎస్ఆర్ అచీవ్ మెంట్ – 2022 అవార్డులను ప్రధానం చేశారు. విజయవాడలోని ఏ 1 కన్వెన్షన్ సెంటర్ నందు అవార్డుల ప్రధానోత్సవం...
వైసీపీ ప్లీనరీ ముగిసింది. ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడుగా వైఎస్ జగన్ ను ఎన్నుకున్నారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికైయ్యారు. పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానంతో పాటు పారదర్శక పాలన – సామాజిక...
వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తనయుడు వైఎస్ జగన్తో కలిసి ప్లీనరీకి విచ్చేసిన విజయమ్మ సమావేశంలో మాట్లాడుతూ తన ప్రసంగం చివరలో వైఎస్ఆర్...
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. తొలుత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి, ప్రార్ధనల...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 73వ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు ఉదయం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి నివాళులర్పించారు. అలాగే విజయమ్మ, వైఎస్...
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా జరుగుతున్న...
YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అందించింది. భారత ఎన్నికల సంఘం నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేడు అధికారిక గుర్తింపు లభించింది. పార్టీకి...
YSRCP: రాబోయే అసెంబ్లీ ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మరో మారు కూడా అధికారాన్ని హస్తగతం చేసుకుని టీడీపీని అడ్రస్ లేకుండా చేయాలన్న పట్టుదలతో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నారు....
YS Sharmila: ఇటీవల హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి...
MP Komatireddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు స్వపక్షంలోని నేతలపై డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తుంటారు. ప్రత్యర్ధి పార్టీ...
YS Jagan: సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గత వారంలో ఆ కుటుంబం షిమ్లా టూర్ వేసిన సంగతి తెలిసిందే..! మూడు రోజుల పాటూ అక్కడే...
YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ తొలి సారిగా హైదరాబాద్ నోవా టెల్ హోటల్ నందు సంస్మరణ సభ (ఆత్మీయ సమ్మేళనం) ఏర్పాటు...
YSR: ఈరోజు వైయస్సార్ 12 వ వర్ధంతి సందర్భంగా ఉదయం ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద వైయస్ కుటుంబ సభ్యులు వైసిపి పార్టీ కీలక నాయకులు కార్యకర్తలు నివాళులర్పించడం తెలిసిందే. అనంతరం హైదరాబాద్ నగరంలో...
YS Jagan Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నివాళులర్పించారు. ఏపి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి...
YSR 12th death anniversary: రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తనకు పోటీయే లేకుండా చేసుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ వ్యూహాత్మక ఆడుగులు వేశారు. ఆ...
YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్...
YS Vijayamma: వైసిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సెప్టెంబర్ 2వ తారీఖు హైదరాబాద్ నగరంలో స్పెషల్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆరోజు వైయస్ వర్ధంతి సందర్భంగా… రాజకీయాలకు అదేరీతిలో పార్టీలకతీతంగా వైయస్ తో...
YS Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిక్కుముడులు వీడడం లేదు.. నెలల తరబడి ఏపీ పోలీసులు విచారణ చేసినప్పటికీ ఫలితం తేలలేదు. హంతకులు ఎవరనేది తేల్చలేదు.. ఇక కేసు సీబీఐ చేతికి...
Vijayamma: తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల సోదరుడు ఏపి సీఎం వైఎస్ జగన్ అభీష్టానికి భిన్నంగా తెలంగాణలో రాజకీయ...
YS Sharmila: తెలంగాణలో నేడు పార్టీని ప్రకటించనున్న వైఎస్ షర్మిల..తండ్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ జండాను ఘాట్ వద్ద ఉంచి...
Revanth Reddy: తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ...
Naalo Naatho YSR: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎప్పుడో ఏడాది క్రితం తన భర్త డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ “నాలో నాతో వైఎస్సార్...
YS Sharmila Party: తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా రాజకీయ అరంగ్రేటం చేసిన వైఎస్ షర్మిల పార్టీ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలోనే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు షర్మిల ప్రకటించిన...
YS Vijayamma : గత మూడు రోజులుగా చంద్రబాబు అనుకూల మీడియాలో తమ కుటుంబంపై అసత్య కథనాలు, వ్యాఖ్యలు, విమర్శలు రాస్తున్నారంటూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్...
చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని పరిశీలకుల మాట. అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్షంలో కి అది కూడా...
సంక్షోభ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారని వైసిపి వారు గొప్పలకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న ఏపీపై ఈ సంక్షేమ పథకాల భారం...
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం ఎలా జరిగింది అన్నది అందరికీ తెలిసిందే. దాని గురించి ఎన్నో కధలు కథలుగా చెప్పుకున్నాం. అయితే ఆ మరణం వెనుక అనేక అనుమానాలు మిగిలిపోయాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా, దశాబ్దాలు...
సాధారణంగా దక్షిణాది రాజకీయాలంటే ఉత్తరాది లో ఉన్న పార్టీ పెద్దలకు చాలా చులకన భావం ఉంటుంది. చాలా వరకు దక్షిణ భారతదేశానికి చెందిన రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చి తమ...
ఒకానొక సమయంలో దేశ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా, రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సమస్య విషయంలో కలుగజేసుకోవలన్న ఇతర రాష్ట్రాల నాయకులు చాలా భయపడేవారు. కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి చాలా...
ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలో ఉన్నా చిరునవ్వుకే చిరునామాగా ఉండేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2009 సెప్టెంబర్ 2వ తేదీన అదే ధీరత్వంతో ఉన్నారు. ఉదయం 7:15 గంటల సమయంలో జగన్ తో మాట్లాడుతూండగా...
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు. సుమారు 30 ఏళ్ల రాజకీయ చరిత్ర తరువాత ముఖ్యమంత్రిగా మొదటి సారి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ 2004 నుండి 2009 వరకూ చరిత్ర లిఖించారు....
వైఎస్ రాజశేఖర్ రెడ్డి….దివంగత ముఖ్యమంత్రి, ఆయన్ను సమాజం ఎంత గుర్తు పెట్టుకుంటుందో అందులో కొన్ని వర్గాలు అంతకంటే ఎక్కువగా గుర్తుంచుకుంటాయి. అలాంటి అనేక వర్గాల్లో రైతులది అగ్రస్థానం. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే...
దేశంలో రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావటంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. 2004 2009 ఎన్నికలలో వైయస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో యూపీఏ...
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను వైసీపీ పార్టీ నేతలు తమ తమ నియోజకవర్గాలలో జరుపుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో చాలాచోట్ల 11 వ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి....
అప్పట్లో విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు రాజధానిగా అమరావతి ని గుర్తించడం జరిగింది. అయితే అమరావతిని రాజధానిగా గుర్తించడం సరైన నిర్ణయం కాదని కేంద్రం విధించిన శ్రీకృష్ణ కమిటీ తెలపడం...
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన కూతురు షర్మిల ని మహారాణిలా చూసుకునేవారు అని వైఎస్ విజయమ్మ ఆమె రచించిన రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ‘నాలో వైఎస్ఆర్ నాతో వైఎస్ఆర్’ లో...
రాష్ట్రంలో సంచలనంగా మారి ఎటూ తేలని హత్య కేసులు చాలానే ఉన్నాయి…! దశాబ్దం కిందట జరిగిన విజయవాడ అయేషా మీరా హత్య కేసు, మూడేళ్ళ కిందట జరిగిన సుగాలి ప్రీతీ హత్య కేసు… గత...
జననము మనిషిగానే… మరణమూ మనిషిగానే ఉంటుంది…! ఈ మధ్యలో వ్యవధి మనిషితత్వాన్ని తెలియజేస్తుంది. వక్తిత్వం ఏమి లేకపోతే ఆ మనిషి పేరు అస్తిత్వం… అది బాగుంటే గుండెల్లో స్థిరత్వం. సాటి మనిషి కోసం బతికితే...
స్వయానా సీఎం కి అమ్మ… మాజీ సీఎం కి భార్య… ఒక పుస్తకం రాశారు. ఘనంగా విడుదల చేశారు. మంచి పేరు వచ్చింది. ఘనంగా రెండు రోజుల్లోనే వేలల్లో అమ్ముడయ్యాయి. ఇంకా ఆర్డర్లు ఉన్నాయి....