వైఎస్ఆర్ వాహన మిత్ర నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. తొలుత ఆయన ఆటో డ్రైవర్ లతో...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికైయ్యారు. పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానంతో పాటు పారదర్శక పాలన – సామాజిక...
CM YS Jagan: ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మరో సారి విమర్శనాస్త్రాలు సంధించారు. సత్యసాయి...
CM YS jagan: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రహ్మణపల్లి – గుమ్మటం తండా వద్ద ఏర్పాటు చేస్తొన్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పనులను ఏపి సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. ప్రపంచంలోనే...
AP CM YS Jagan: ఏపిలో ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి ధ్వజమెత్తారు. కరోనా సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్యాంప్ కార్యాలయం నుండే...
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు కోనసీమ జీల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలలో జగన్ సర్కార్ వెనుకడుగు వేయడం లేదు. వివిధ వర్గాలకు...
AP Minister Seediri Appalaraju: మంత్రి సిదిలి అప్పలరాజుకు పోలీసులకు మధ్య ఓ చిన్న వివాదం తలెత్తింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగితే మంత్రులు ఒక మెట్టు దిగుతారు లేకపోతే పోలీసులే ఒక మెట్టుదిగుతారు....
AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులకు సిద్ధం అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి, 2019 ఎన్నికల్లో వైసీపీకి...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ అక్కడ నుండి హెలికాఫ్టర్ లో ఇడుపులపాయకు వెళ్లారు....
వివిధ వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమం పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దీపావళి పండుగ వేళ ఆర్ టీ సీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు.కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం...
పూర్వశ్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మంత్రి. ఆ తరువాత ఏపిలో మరో జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వంపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తూ. ముఖ్యమంత్రి...
సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంలో విశ్రాంత ఐఏఎస్ ల పాత్ర ప్రముఖంగా చెప్పుకోవాలి. ఐవైఆర్ కృషారావు, అజయ్ కల్లం రెడ్డి లాంటి సీనియర్ ఐఏఎస్ లు చంద్రబాబు పరిపాలన దగ్గరగా చూసి చంద్రబాబు...
ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక పాలసీలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ సీపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తీసుకు వచ్చిన నూతన ఇసుక పాలసీలో ఎడ్ల బండ్ల ద్వారా...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాణిక్య రాజకీయాన్ని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవపోసన పట్టినట్లున్నారు. 2014 ఎన్నికల తరువాత చంద్రబాబు అధికారంలోకి రాగానే వైకాపాను బలహీన పర్చేందుకు ఆ పార్టీ...
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...