ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ అక్కడ నుండి హెలికాఫ్టర్ లో ఇడుపులపాయకు వెళ్లారు....
తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుండి 25 వ తేదీ వరకూ ఆయన జిల్లాలో కడప,...