రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీ తో ఉన్నారని అన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అపెక్స్ కౌన్సిల్ లో గట్టిగా వాదనలు వినిపిస్తామని చెప్పారు. స్నేహపూరిత...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్దిమందికి ఒకరకమైన న్యాయం.....
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సినీ నటుడు ఆలీ..ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రిందటే సినీ పరిశ్రమకు అడుగు పెట్టారు. సినిమాల్లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కమీడియన్గా, హీరోగా అక్కడక్కడా...
మొన్న సజ్జల..నేడు సుబ్బారెడ్డి.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు..?వారి హవా నియంత్రించేందుకా..పరోక్ష హెచ్చరికలా..? ముఖ్యమంత్రి జగన్ తీసుకొనే నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. పార్టీలో..ప్రభుత్వంలో ఆయన తన నిర్ణయాల్లో పార్టీ నేతలకు పజిల్ గా మారుతున్నారు....
గవర్నర్ కోటాలో ఉన్న మూడు రాజధానులు బిల్లు సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రజల అంగీకారం మేరకు చట్ట సభల్లో ఆమోదం పొందటం జరిగిందని సీఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
అధికార వైసీపీలో ఒక సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో వైసిపిని పటిష్టం చేసే బాధ్యతను పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి అప్పగించారు. ప్రకాశంతో పాటు కర్నూలు జిల్లా బాధ్యతలను కూడా...
జనం జగన్ ని అత్యంత నమ్మకంతో ఆ కుర్చీ ఎక్కించారనేది జగమెరిగిన సత్యం. దానికి ఆయనకు వచ్చిన ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలే సాక్ష్యాలు! ఈ క్రమంలో ఈసారికి పాలిస్తే సరిపోతుందని.. లేదంటే జనం...
నర్సాపురం ఎంపి రఘు రామ కృష్ణంరాజు ఉదంతం తో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సి ఎం జగన్మోహన్ తన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ...
గతకొన్ని రోజులుగా మీడియాలో వైకాపా కు చెందిన ఒక వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఇంతకూ అదేమిటంటే… వైసీపీ కి జగన్ కొత్త అధ్యక్షుడిని నియమించాలని అనుకుంటున్నారని. అయితే ఈ విషయంపై రోజుకో...
(న్యూస్ ఆర్బిట్ వీక్ స్పెషల్ బిగ్ స్టోరీ) వైసీపీ అంటే జగన్. జగన్ అంటే వైసీపీ. నిజమే…! కానీ జగన్ తర్వాత ఎవరు? ఆ పార్టీలో జగన్ తర్వాత ప్రాధాన్యత ఎవరిది…? ఇది సమాధానం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తి నేతలు మెల్లమెల్లగా బయట పడుతున్నారు. ప్రజెంట్ పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో వీళ్లంతా గ్రూపుగా ఏర్పడి అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేతులు కలిపే విధంగా పరిణామాలు...
అమరావతి : వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపిల గెలుపుతో సంచలన విజయం నమోదు...
పరిపాలన విషయంలో గానీ, పథకాల విషయంలో గానీ.. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేకుండా పోయిందని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. సుమారు 90% హామీలన్నీ తొలి ఏడాదిలోపే అమలు చేసి...
అమరావతి : మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేదని సిఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.నిబంధనల ప్రకారం బిల్లుపై సభలో...
అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా పని చేశారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: వైఎస్ఆర్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జివో జారీ చేసింది. ప్రతి...
అమరావతి: మాజీ జనసేన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ వైసిపిలో చేరారు. ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో బుధవారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో పనిచేసిన అద్దేపల్లి...
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో కొత్త నాటకంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. లోటస్పాండ్లోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్పై జీవితాంతం తనకే...
హైద్రాబాద్, ఏప్రిల్ 13: ఓడిపోతున్నామని చంద్రబాబుకు ముందే తెలిసిపోయిందనీ, అందుకే డ్రామాలు ప్రారంభించారని వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సానుభూతి కోసమే ఈసి కార్యాలయం వద్ద చంద్రబాబు...