అమరావతి : మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు అవకాశం లేదని సిఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.నిబంధనల ప్రకారం బిల్లుపై సభలో ఓటింగ్ జరగకుండా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయకూడదని ఆయన పేర్కొన్నారు. విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే విశాఖలో రాజధాని కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు.
previous post
next post