పరిపాలన విషయంలో గానీ, పథకాల విషయంలో గానీ.. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేకుండా పోయిందని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. సుమారు 90% హామీలన్నీ తొలి ఏడాదిలోపే అమలు చేసి...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకొన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఇఎల్) గురువారం పనులను పునః ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంతర్బాగమైన కాంక్రీట్ పనులు ప్రారంభించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు...