NewsOrbit

Tag : da.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Govt Employees DA: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. డీఏ విడుదలకు ఆమోదం

sharma somaraju
AP Govt Employees DA: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. శుక్రవారం రాత్రికే ఉత్తర్వులు విడుదల కానున్నాయి....
తెలంగాణ‌ న్యూస్

Employees DA: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

sharma somaraju
Employees DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది ఈసీ. డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్ లో ఉండగా, ఒక డీఏ...
జాతీయం న్యూస్

ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ 4 శాతం పెంపు

sharma somaraju
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు నరేంద్ర మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా 38 శాతం ఉన్న కరవు భత్యం...
తెలంగాణ‌ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

sharma somaraju
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుండి డీఏ చెల్లించనున్నట్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊరట..! ఆ బకాయిలు విడుదల చేస్తూ జీవో విడుదల..!!

sharma somaraju
AP Government: తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. అందులో భాగంగా తొలుత డీఏ విడుదలకు...
న్యూస్

PRC: 14.29 శాతం ఫిట్మెంట్..! సీఎం జగన్ కు పీఆర్సీపై సీఎస్ కమిటీ సిఫార్సు..! ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే..?

sharma somaraju
PRC: ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీపై కమిటీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ అందజేశారు. సీఎం జగన్మోహనరెడ్డి మరో 72 గంటల్లో కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఫిట్మెంట్ పై సీఎం జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sajjala Ramakrishna Reddy: ఏపి ఉద్యోగ సంఘాల నేత ‘బండి’ ఘాటు వ్యాఖ్యలపై సజ్జల రియాక్షన్ ఇదీ..!!

sharma somaraju
Sajjala Ramakrishna Reddy: పీఆర్సీతో సహా పలు డిమాండ్ల సాధన కోసం ఏపి ఎన్జీఓల సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో అయిదు ఓట్లు ఉంటాయి. ఏపి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government Employees: ఏపి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!!

sharma somaraju
AP Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) పెంచింది. ఉద్యోగులకు 3.144 శాతం మేర కరువు భత్యాన్ని...
న్యూస్

7th Pay Commission: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా..!!

bharani jella
7th Pay Commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన డీఏ 2021 జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. అంటే పెరిగిన డీఏతో ఆగస్టు వేతం వస్తుంది. ఇప్పటి వరకూ...
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు..డీఏ పెంపుపై ఉత్తర్వులు జారీ

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఉద్యోగులకు డీ ఏ పెంపుపై జగన్మోహన రెడ్డి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2018...
న్యూస్ రాజ‌కీయాలు

సరిగ్గా పండగ కి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్..!!

sekhar
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. 5.25 శాతం మేర డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జూలై మాసం నుంచి రావాల్సిన డీఏను వెంటనే రిలీజ్ చేయాలని...