కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు నరేంద్ర మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా 38 శాతం ఉన్న కరవు భత్యం...
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుండి డీఏ చెల్లించనున్నట్లు...
AP Government: తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. అందులో భాగంగా తొలుత డీఏ విడుదలకు...
PRC: ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీపై కమిటీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ అందజేశారు. సీఎం జగన్మోహనరెడ్డి మరో 72 గంటల్లో కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఫిట్మెంట్ పై సీఎం జగన్...
Sajjala Ramakrishna Reddy: పీఆర్సీతో సహా పలు డిమాండ్ల సాధన కోసం ఏపి ఎన్జీఓల సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో అయిదు ఓట్లు ఉంటాయి. ఏపి...
AP Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) పెంచింది. ఉద్యోగులకు 3.144 శాతం మేర కరువు భత్యాన్ని...
7th Pay Commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన డీఏ 2021 జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. అంటే పెరిగిన డీఏతో ఆగస్టు వేతం వస్తుంది. ఇప్పటి వరకూ...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఉద్యోగులకు డీ ఏ పెంపుపై జగన్మోహన రెడ్డి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2018...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. 5.25 శాతం మేర డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జూలై మాసం నుంచి రావాల్సిన డీఏను వెంటనే రిలీజ్ చేయాలని...