సరిగ్గా పండగ కి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. 5.25 శాతం మేర డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది జూలై మాసం నుంచి రావాల్సిన డీఏను వెంటనే రిలీజ్ చేయాలని...