Nandyala: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
Nandyala: అమరావతి జేఏసి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...