NewsOrbit

Tag : rtc

తెలంగాణ‌ న్యూస్

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. పీఆర్సీ ప్రకటన  

sharma somaraju
TSRTC: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రేవంత్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 21 శాతం ఫిట్ మెంట్ ను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుండి కొత్త...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

శ్రీశైలం మల్లన్నే కాపాడాడు.. ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం..

sharma somaraju
శ్రీశైలం ఘాట్ రోడ్డు తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు పెను ప్రమాదం తప్పడంతో  ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలం నుండి మహబూబ్ నగర్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: తృటిలో తప్పిన పెను ప్రమాదం .. 40 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు.. ఎక్కడంటే..?

sharma somaraju
Breaking: 40 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సులో ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణీకులు అందరినీ...
న్యూస్ సినిమా

Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. రాపిడో యాడ్ తొలగించాలని ఆదేశించిన హైకోర్టు..!

Deepak Rajula
Rapido: ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ రాపిడో అనే బైక్ టాక్సీ షేరింగ్ కంపెనీ ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ యాడ్(rapido ad)లో బన్నీ ఆర్టీసీని కించపరిచేలా నటించారని తెలంగాణ...
న్యూస్

RTC Bus: ఆర్టీసీ బస్సు నెంబర్ బోర్డు మీద  ఈ లెటర్ కచ్చితం గా ఉండడానికి కారణం ఇదే!!

siddhu
RTC Bus: ప్రతి ఆర్టీసీ బస్సు మనం బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకు కావలసిన బస్సు కోసం ఎదురు చూసేటప్పుడు.. మనం వాటి నెంబర్ ప్లేట్స్ ని గమనిస్తాం.  ఆర్టీసీ బస్సులు (Rtc Bus) ...
న్యూస్

BREAKING : 50వేల మందికి రాత్రికి రాత్రి గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్!

amrutha
BREAKING:50 వేల మంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ రాత్రికి రాత్రే తీపి కబురు అందించింది. ఇప్పటికే ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కారు తాజాగా వారి...
తెలంగాణ‌ న్యూస్

Kcr : ఎన్నో ఏళ్ల నుండి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్న ఫైలుపై సంతకం పెట్టిన కేసిఆర్..!!

sekhar
Kcr : ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టీసీని.. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో విలీనం చేయడంతో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని కోరటం, ఆందోళనలు చేయడం అందరికీ తెలిసిందే....
న్యూస్ రాజ‌కీయాలు

ఆ మంత్రిని వ‌దిలిపెట్టొద్దు… టీడీపీ కొత్త ఫోక‌స్‌

sridhar
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయ‌డంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హా ఆయ‌న టీంను...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి దూరమవ్వనున్న ఎన్నికల ఫ్రెండ్..!

sharma somaraju
  సార్వత్రిక ఎన్నికల ముందు నుండి ఇటీవల కాలం వరకూ ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ మంచి సంబంధాలనే కొనసాగించారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కు కెసిఆర్ అన్ని విధాలుగా...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ప్ర‌జ‌ల‌కు షాక్‌‌… హైద‌రాబాద్ జ‌నాల‌కు గుడ్ న్యూస్…ద‌టీజ్ కేసీఆర్‌

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భిన్న‌మైన రాజ‌కీయ వేత్త అనే సంగ‌తి తెలిసిందే. పరిపాల‌న‌లో కూడా అనేక విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌కు ఆయ‌న పెట్టింది పేరు. ఎవ‌రేం అనుకున్నా…త‌ను అనుకున్న‌ది చేసుకుంటూ పోయే తెలంగాణ సీఎం కేసీఆర్...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ప్ర‌జ‌ల‌కు షాక్‌‌… హైద‌రాబాద్ జ‌నాల‌కు గుడ్ న్యూస్…ద‌టీజ్ కేసీఆర్‌

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భిన్న‌మైన రాజ‌కీయ వేత్త అనే సంగ‌తి తెలిసిందే. పరిపాల‌న‌లో కూడా అనేక విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌కు ఆయ‌న పెట్టింది పేరు. ఎవ‌రేం అనుకున్నా…త‌ను అనుకున్న‌ది చేసుకుంటూ పోయే తెలంగాణ సీఎం కేసీఆర్...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల మోత!

Mahesh
అమరావతి: ఏపీలో పెరిగిన బస్సు ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు పెంచారు. ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటరుకు 20...
టాప్ స్టోరీస్

డోర్‌ డెలివరీ సేవల్లోకి ఆర్టీసీ!

Mahesh
అమరావతి: ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ త్వరలో కొరియర్‌ డోర్‌ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ పార్శిల్‌ సర్వీసుకు ఆదరణ లభిస్తోంది. ఆర్టీసీ అధికారులు కొన్నాళ్లుగా బల్క్‌ పార్సిళ్లకే డోర్‌...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు

Mahesh
అమరావతి: తెలంగాణ తరహాలో ఏపీలోనూ ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఇతర బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు. దీనిపై రాష్ట్ర...
టాప్ స్టోరీస్

‘మిలియన్ మార్చ్’కు నో పర్మిషన్.. సర్వత్రా టెన్షన్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘ఛలో ట్యాంక్‌బండ్‌’ కార్యక్రమంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని.. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధ‌ృతం చేసే దిశగా.. శనివారం(నవబంర్ 9) ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ల ధర్నా

sharma somaraju
మహేశ్వరం: డిపో మేనేజర్ వేధిస్తున్నారంటూ మహేశ్వరం డిపో వద్ద ఉదయం నుండి తాత్కాలిక కార్మికులు ధర్నా చేపట్టారు. డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా  భైటాయించి ఆందోళన చేశారు.  రోజుకు 1750 రూపాయలు చొప్పున...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఇక ప్రైవేటు బస్సులు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెపై తీర్పు ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. హైకోర్టు ఏం చెబుతుందనే దానిపై కార్మిక సంఘాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమ్మెపై...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వం రూ.47 కోట్లు ఇవ్వలేదా’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఉన్నత...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. మహిళా కండక్టర్ ఆత్మహత్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఖమ్మంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

చర్చలకు పిలిచి.. సెల్‌ఫోన్లు లాక్కున్నారు!

Mahesh
హైదరాబాద్: చర్చల పేరుతో పిలిచి.. తమ సెల్‌ఫోన్లు లాక్కున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శనివారం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి....
టాప్ స్టోరీస్

కార్మికుల నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 20 రోజుల నుంచి చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో అందరికి తెలిసిపోయింది. సమ్మెలో దిగిన ఆర్టీసీ కార్మికులు డిస్మిస్ అయినట్టేనని మరోమారు సీఎం...
టాప్ స్టోరీస్

కార్మికులతో చర్చలకు కేసీఆర్ ఓకే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 18 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని...
టాప్ స్టోరీస్

గుండెలు బరువెక్కుతున్నాయి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ లో మద్దతుపై పునరాలోచన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇచ్చిన మద్దుతును సీపీఐ వెనక్కి తీసుకుంటుందా? అంటే తాజాగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 1న టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కంటే మెట్రో ఛార్జీలు తక్కువట!

Mahesh
హైదరాబాద్: హైదరాబాద్‌ మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల కంటే మెట్రో ఛార్జీలు తక్కువే అని కేటీఆర్ అన్నారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మెట్రోపై సభ్యులు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ విలీనంపై రిపోర్టు రెడీ!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌ ఆంజనేయరెడ్డి...
న్యూస్

ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్ బస్సులు

sharma somaraju
గుంటూరు: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దశలవారీగా ఆర్‌టిసిలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో ప్రారంభించిన...
న్యూస్

‘చంద్రబాబు వల్లే ఆర్‌టిసికి కష్టాలు’

sharma somaraju
విజయవాడ: ఆర్‌టిసిని తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసిపి నేత పార్థసారధి విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్‌టిసి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. నష్టాల్లో...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రత్యేక హోదా కోసం బంద్

sharma somaraju
  అమరావతి, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రంలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు...
న్యూస్

ఎన్‌ఎంయూ సమ్మె నోటీసు

Siva Prasad
  అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్జూర్ యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి ఆరవ తేదీనుంచి ఆర్‌టిసి కార్మికులు సమ్మె చేపట్టడానికి...
న్యూస్

ఆరునుంచి ఆర్‌టిసి సమ్మె

Siva Prasad
అమరావతి, జనవరి 23:  50శాతం ఫిట్‌మెంట్ సాధనే లక్ష్యంగా రాష్ట్రరోడ్డు రవాణా సంస్ధ  కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఫిబ్రవరి ఆరవతేదీ నుంచి సమ్మె చేపడుతున్నట్లు ఆర్‌టిసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. ...