అమరావతి: పెనమలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నానంటూ తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సాయంత్రంలోగా ఆధారాలు చూపాలనీ లేకుండా రేపు ధర్నా చౌక్లోనే చంద్రబాబుకు పోటీగా ధర్నా చేస్తాననీ వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే...
విజయవాడ: ఆర్టిసిని తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసిపి నేత పార్థసారధి విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టిసి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. నష్టాల్లో...