రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత సోము వీర్రాజు అధికార పార్టీపై విమర్శలు చేసిన దాని కంటే చంద్రబాబు పాలనపైనే విమర్శలు ఎక్కువగా చేస్తుంటారు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఓ విషయంలో...
అమరావతి: ఏపీలో ఇసుక కొరత కృత్రిమమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ఇసుక వెబ్సైట్ను బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ హ్యాక్ చేసిందని.. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించిందన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బ్లూ ఫ్రాగ్ ఆఫీసులో...
అమరావతి: పెనమలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నానంటూ తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సాయంత్రంలోగా ఆధారాలు చూపాలనీ లేకుండా రేపు ధర్నా చౌక్లోనే చంద్రబాబుకు పోటీగా ధర్నా చేస్తాననీ వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే...
కాకినాడ: ఇసుక సమస్య కారణంగా రాష్ట్రంలో పనులు లేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు టిడిపి లక్ష రూపాయల చెప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన...