అమరావతి: పెనమలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నానంటూ తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సాయంత్రంలోగా ఆధారాలు చూపాలనీ లేకుండా రేపు ధర్నా చౌక్లోనే చంద్రబాబుకు పోటీగా ధర్నా చేస్తాననీ వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే...
అమరావతి: ఏపీని కుదిపేస్తున్న ఇసుక సంక్షోభంపై కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇసుక...