Breaking: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలను భూ ప్రకంపనలు మరో సారి వణికించాయి. ఢిల్లీ భూకంపనలు చేసుకోవడం ఈ నెలలో ఇది మూడవ సారి. జనవరి 1వ తేదీ రాత్రి, ఆ తర్వాత...
Breaking: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారపై నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద వేగంగా వస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ...
Breaking: ఎన్సీపీ నేత శరద్ పవార్ అస్వస్థతకు గురైయ్యారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ముంబాయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ తాజాగా ప్రకటన విడుదల చేసింది....
Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపణలు సృష్టిస్తున్న తరుణంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ ద్వారా లేదా కోర్టు...
Breaking: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామ శివారు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడుతో పాటు మరో బాలిక మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. తునికిపాడు శివారు...
Breaking: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసును ఏపి బయట వేరే రాష్ట్రంలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని...
Breaking: మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా నీనా అనే రీతిలో ప్రచారం చేస్తూ క్షేత్ర స్థాయిలో ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాాలు...
Breaking: మునుగోడు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారి టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ ఆ పార్టీ ఇంతకు ముందు...
Breaking: విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఘటన పై పోలీసులు కేసులు నమోదు చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ నేతలు, మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు వైసీపీ నేతలు...
Breaking: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న డిల్లీ యూనివర్శిటీ డాక్టర్ సాయిబాబా విడుదలకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. సాయిబాబాతో సహా ఆరుగురు నిందితులను నిర్దోషులుగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును...
Breaking: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించింది. ఉప ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని రాజకీయ పక్షాలు ప్రచారాలను నిర్వహిస్తూ ఎదుచూస్తుండగా నేడు ఈసీ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించింది. ఈ...
Breaking: ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేరళ శాఖకు ఆ రాష్ట్ర హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ...
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్ర చేస్తున్న తరుణంలో గోవాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చైనా భూ ఆక్రమణలపై మోడికి రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించిన...
Breaking: ఏపీ రాష్ట్రంలో పాఠశాలలకు ఒంటిపూట బడులు డేట్ వచ్చేసింది. ఈ మేరకు శుక్రవారం అనగా ఈరోజు ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 4 నుంచి...
Breaking: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్ (74) కన్నుమూశారు. క్వీన్స్ లాండ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు. గత గురువారం గుండె పోటుకు గురైన ఆయనను...
Breaking – Chiranjeevi : కరోనా వైరస్ కేసులు భారతదేశంలో పెచ్చుమీరుతున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీరు కరోనా కోరల్లో చిక్కి కోవిడ్ 19 బారిన పడుతున్నారు. ఈ...
Breaking: కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పుడు కరోనా ప్రభావం సినీ రంగంపై కూడా పడిందనే చెప్పాలి.ఈ సంవత్సరం సంక్రాంతికి భారీ చిత్రాలు రిలీజ్ అవుతాయని ఎదురచుస్తున్న అభిమానుల ఆశలన్ని అడియాసలు అయిపోయాయి.ఈ ఏడాది...
Breaking: ప్రముఖ కవి, రచయిత అయినటువంటి ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగులో సాహిత్యంలో 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను దీనికి ఎంపిక చేశారు. “వల్లంకి...
Breaking: తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఓ ప్రత్యేకమైన విమానంలో హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ...
Breaking: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకి ముంబయి విమానాశ్రయంలో(airport) భారీ షాక్ తగిలింది. నవంబర్ 14న రాత్రి దుబాయ్ నుంచి వస్తుండగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు హార్దిక్ ని విమానాశ్రయంలోనే ఆపివేశారు. అతని నుంచి...
Breaking: ఇరాక్ ప్రధాని ముస్తాఫా ఆల్ – కదిమి నివాసంపై బాంబు దాడి జరగడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ తెల్లవారుజామున పేలుడు పదార్ధాలతో నిండిన ఓ డ్రోన్ తో బాగ్దాద్ లోని ఆయన...
BREAKING – Maa Elections : తెలుగు ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ వివాదం ఇంకా చల్లారడం లేదు. ఇందులో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేసిన విషయం తెలిసింది. ఇందులో...
BREAKING: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ అయిన ఫేస్ బుక్ యూజర్స్ ప్రపంచంలో బోలెడు మంది ఉన్నారు. ప్రతీ ఒక్కరు దాదాపుగా ఫేస్ బుక్ అకౌంట్ కలిగి ఉన్నారడనంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే...
BREAKING: ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ఎలక్షన్లను తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగి వారం రోజులు గడుస్తోంది. ఐతే 7 రోజులు గడుస్తున్నా.. మా వివాదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు....
Breaking: ఈ రోజు అంటే అక్టోబర్ 10న ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్ల పర్వం ముగిసింది. రెండు గంటల క్రితమే మా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా...
NIHARIKA: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీపై జనసేనాని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి వైసీపీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ సాగిన రాజకీయ రగడ పోసాని...
Breaking : అప్కమింగ్ ఫిల్మ్ “వరుడు కావలెను” ప్రమోషన్స్ సినీ ఇండస్ట్రీ లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు కూడా సెన్సనేషనల్ హిట్స్ గా నిలిచాయి. రిలీజ్ కాకముందే భారీ...
BREAKING: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్...
PELLI SANDADI TRAILER: హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ గురించి మన అందరికి తెలిసిందే. గతంలో రోషన్ హీరోగా నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయి...
BREAKING: అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈయన వారం రోజుల క్రితం డెంగ్యూ బారిన పడ్డారు. గత వారం గా ఆయన ఇంటి...
BREAKING: సినీ అగ్రతార నందితా శ్వేత కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 19న అనగా ఆదివారం రోజు నందితా తండ్రి కన్నుమూశారు. దాంతో నందిత తీవ్ర విషాదం లో మునిగిపోయారు. తన...
BREAKING: టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సినిమాల్లోనే కాదు వ్యాపారం లోనూ రాణిస్తున్నారు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ ప్రారంభించిన విజయ్.. ఇప్పుడు అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి...
BREAKING: ఆదాయపు పన్ను అధికారులు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లల్లో గత మూడు రోజులుగా సోదాలు నిర్వహించారు. నాలుగో రోజు సోనూసోద్ ట్వీట్ చేశారు. ప్రతీ భారతీయుడి ప్రార్థనలు నిజమైనట్లు కష్టమైన రోడ్లపై కూడా...
Breaking : తాజాగా జరిగిన బాలాపూర్ లడ్డూ వేలంపాటలో చాలా మంది ముఖ్యులు పాల్గొన్నారు. అయితే ఈసారి మర్రి శశాంక్ రెడ్డి 18.90 లక్షలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలంపాటలో గెలిచిన అనంతరం...
Breaking: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు మందుబాబులు షాక్ ఇస్తుంటారు. వెకిలి చేష్టలు చేస్తూ పోలీసుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఇవన్నీ అడపాదడపా జరిగే సాధారణ ఇబ్బందిలే కానీ తాజాగా...
BREAKING: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మరికొంత సమయం లోనే వెల్లడికానున్నాయి. 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓటింగ్...
BREAKING: అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీని శ్రమదానం చేయనుంది. ఆ పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక రహదారి చొప్పున మరమ్మతు చేయనున్నారు. 2...
BREAKING: టాలీవుడ్ లో అగ్రహీరోలైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ అతి త్వరలోనే బుల్లితెరపై స్క్రీన్...
Breaking:గత కొద్ది రోజులుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అనుమానం ఉన్న టాలీవుడ్ సినీ నటులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్ ని అధికారులు విచారించిన...
Breaking:ఇటీవలే ప్రారంభమైన తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈసారి కంటెస్టెంట్లు ఎక్కువ గొడవలు పడుతూ వీక్షకులను షోలో నిమగ్నమయ్యేలా చేస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతుండటంతో వారి రచ్చ...
BREAKING: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన చేపడుతున్న పాలన అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఈ...
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి భక్తులకు ఒక శుభవార్తను అందించింది. కరోనా కారణంగా శ్రీవారిని దర్శించుకోనే భాగ్యాన్ని చాలా మంది మిస్ అయ్యారు. భక్తుల సంఖ్య పెరిగితే కరోనా వ్యాప్తి అధికం...
BREAKING : ఏపీ ఎంసెట్ 2021 రిజల్ట్స్ ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్నాయి. ఎంసెట్ ఫలితాలు రేపు అనగా సెప్టెంబర్ 8 ఉదయం 10:30 గంటలకు రిలీజ్ కానున్నాయి. APSCHE తరఫున AP EAPCET నిర్వహించే...
BREAKING:సాధారణంగా భార్యాభర్తలు చిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. అయితే రక్తాలు కారేంతగా భార్యభర్తలు కొట్టుకున్నారంటే.. దాని వెనక ఏదో ఒక పెద్ద కారణమే ఉంటుంది. కానీ ఒక భార్య తన కూరకు వంక పెట్టాడనే...
BREAKING: డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ‘ఉపాధ్యాయ దినోత్సవం’ జరుపుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 5 విశిష్ట స్థానం ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి భారతదేశంలో...
BREAKING : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ తరఫున కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఆర్థిక సహాయం చేశారు. మొగులయ్యకు రెండు లక్షల రూపాయలు ప్రకటించి ఆర్థికంగా ఊరట...
BREAKING :టాలీవుడ్ ప్రముఖులు మూవీ టికెట్ ధరలతోపాటు సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో చర్చించడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ను మీట్ అయ్యేందుకు...
BREAKING: కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రతి పౌరులు మాస్కు ధరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అయితే ఇకపై ఒంటరిగా వెళ్లే బైక్ వాహనదారులు మాస్కు...
BREAKING: పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో ఓ కొత్త వ్యాధి కలకలం సృష్టిస్తోంది. పశ్చిమ యూపీలో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధిని స్క్రబ్ టైఫస్గా వైద్యులు గుర్తించారు. ఇప్పటికే మథురలోని చాలా మంది పిల్లలు...