KCR: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మౌనం వీడి ఘాటుగా స్పందించిన సీఎం కేసిఆర్ .. ఎమన్నారంటే ..?
KCR: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇప్పటి వరకూ వ్యూహాాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ నోరు మెదిపారు. నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్...