BREAKING: డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ‘ఉపాధ్యాయ దినోత్సవం’ జరుపుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 5 విశిష్ట స్థానం ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి భారతదేశంలో తిష్ట వేయడంతో ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం అసాధ్యంగా మారింది.
PDS Rice: ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు క్యాన్సిల్ అయ్యాయి. కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్స్ డే సెలబ్రేషన్స్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో రోజువారీ కేసుల సంఖ్య 1500 దాటింది. గడిచిన 24 గంటల్లో 16 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,903కి చేరింది.
MARRIAGE: అ ఊరిలో పెళ్లిళ్ల విషయంలో విచిత్ర కట్టుబాట్లు …!