YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్
YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత మొదటి సారిగా ట్విట్టర్ వేదికగా ఆయన...