శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవి
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం బుధవారం జరిగింది. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక...