ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహాం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో శనివారం...
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉదృతి కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుండి భారీగా వరద నీరు దిగువకు ప్రవహిస్తొంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతోంది. దీంతో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు...
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదికి వరద ఉదృతి అధికంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి పెరిగింది. వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్టు అధికారులు తొమ్మిది గేట్లు పది...
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీ వద్ద కు భారీ వరద నీరు చేరుతోంది. బ్యారేజీ ఇన్ ఫ్లో శుక్రవారం ఉదయానికి...
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. మరో పక్క మున్నేరుకు వరద పెరగడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉదృతి అధికమైంది. గరిష్ట నీటి మట్టం...
(విజయవాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహానికి తోడు భారీ వర్షాలతో కృష్ణానది వరద నీటితో పోటెత్తుతోంది. అంచనాలకు మించి ఊహించని రీతిలో భారీ వరదతో కృష్ణవేణి...
(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉదృతి పెరుగుతోంది. వరద ప్రవాహం గంట గంటకు ఎక్కువ అవుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద...
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
శ్రీశైలం: కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది మళ్లీ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్కు ఎగువ ప్రాజెక్టుల నుండి వరద కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతో పాటు ప్రకాశం బ్యారేజీ...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లోకేష్లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. చిల్లర వ్యాఖ్యలు చేసిన మాలోకం, కాలజ్ఞాని ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్లని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది జలాశయాలకు వరద క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,85,926 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా మొత్తం పది గేట్లను ఎత్తి 3,72,392 క్యూసెక్కుల...
అమరావతి: ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పొటెత్తుతోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే గరిష్ట నీటి మట్టం ఉండగా ఇన్ప్లో 53వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 70 గేట్లను ఎత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని...
అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.56.997 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1.60.333 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ 1.32.215 క్యూసెక్కుల ఇన్ఫ్లో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు పొటెత్తుతోంది. ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనకట్ట గేట్ల...
విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుకోంటోంది. గత నెలలో ఎగువ రాష్ట్ర వరద కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన విషయం...
అమరావతి: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి మళ్లీ వరద నీరు చేరుతున్నది. ఎగువ నుండి ప్రకాశం బ్యారేజికి 30వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో బ్యారేజ్ పది గేట్లను ఎత్తి 7,500...
అమరావతి: సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని లేఖలో అన్నారు. ఫలితంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను ఆదుకోవడంలో, పునరావాసం, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం...
అమరావతి: కృష్ణానది వరద నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మరో మారు విమర్శించారు. రెండు రోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణానది వరదల కారణంగా ప్రకాశం బ్యారేజికి ఎగువ నుండి భారీగా వరద నీరు రావడంతో గత వారం రోజులుగా బ్యారేజి నుండి నీరు సముద్రంలోకి విడుదల చేశారు. నిన్నటి వరకూ...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంపై డ్రోన్లు ఎగరేయడం వివాదాస్పదం కావడంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ఇలాంటి వివాదాలు తలెత్తకుండా చేసేందుకుగాను స్పష్టమైన...
విజయవాడ: కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణమ్మ మహోగ్ర రూపం నదీతీర గ్రామ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహం ఊళ్లను, యేర్లను ఏకం చేస్తున్నది. నదీ...
విజయవాడ: ప్రకాశం బ్యారేజి నుండి ఏడు లక్షల కూసెక్కులకు పైగా వరద నీరు విడుదల చేస్తుండటంతో దిగువన ఉన్న పరీవాహక మండలాల్లోని ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని పలు లంక...
విజయవాడ: పులిచింతల నుండి విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో వరద నీరు చేరుతుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. ప్రకాశం బ్యారేజికి ఏడు లక్షల...
అమరావతి: కృష్ణానదిలో ప్రవాహం పెరగడంతో నది ఒడ్డున టిడిపి అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం మరోసారి చర్చకు వచ్చింది. అక్రమ నివాసమంటూ దాని యజమాని లింగమనేని రమేష్కు కొద్ది వారాల క్రితం ప్రభుత్వం...
అమరావతి: రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్లు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉదృతిని పరిశీలించారు. నదీ పరివాహన ప్రాంతాల్లో పర్యటించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై కలెక్టర్ ఇంతియాజ్ మంత్రులకు వివరించారు....
అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలకళ సంతరించుకొని ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కతూ సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) కవి హృదయం ఉప్పొంగింది. ఆనాడు రాజన్న, నేడు...