Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుఫాను గా మారింది. ఈ తుఫానుకు హమూన్ గా నామకరణం చేశారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. ఒడిశాలోని పారాదీప్ కు 230 కిలో...
బంగాళాఖాతంలో ఈ నెల 20వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందనీ, అది క్రమేపీ బలపడి పెను తుఫానుగా మారుతుందంటూ నిన్న సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్తలతో ప్రజలు ఆందోళన కూడా చెందుతున్నారు....
Cyclone: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో కోస్తాంధ, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులోని నాగపట్నం నుండి 320 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై...
బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా మరికొన్ని గంటలలో మారనున్నది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ వాయుగుండ ప్రభావం వలన రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్బుల్’ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుఫానుగా మారిన బుల్బుల్ పారదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో.. పశ్చిమ బెంగాల్కు దక్షిణ నైరుతి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ‘బుల్బుల్’ తుఫాను విజృభిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్బుల్’ తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పెను...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫానుగా మారడంతో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. అటు అరేబియా మహా సముద్రంలో కోమరీన్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది....
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు జోరుగా వర్షాలు పడనున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనంతో.. దక్షిణ చత్తీస్గఢ్, ఉత్తర కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కృష్ణానది వరదల కారణంగా ప్రకాశం బ్యారేజికి ఎగువ నుండి భారీగా వరద నీరు రావడంతో గత వారం రోజులుగా బ్యారేజి నుండి నీరు సముద్రంలోకి విడుదల చేశారు. నిన్నటి వరకూ...
విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన వాయుగుండం బుధవారం భయపడి తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకుని బంగాళాఖాతం మీద...
సముద్రంలోనే ఎక్కువ కాలం.. అందుకే బలం తమిళనాడు నుంచి దిశ మార్చి ఒడిశా వైపు వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ఒడిశాలోని పూరి వద్ద తీరాన్ని తాకేందుకు అత్యంత శక్తిమంతమైన ఫోని తుపాను సిద్ధమవుతోంది. ఆ...