బంగాళాఖాతంలో ఈ నెల 20వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందనీ, అది క్రమేపీ బలపడి పెను తుఫానుగా మారుతుందంటూ నిన్న సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ వార్తలతో ప్రజలు ఆందోళన కూడా చెందుతున్నారు....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒదిషా తీరం దాటిన తర్వాత సూపర్ సైక్లోన్ ఫోని బలహీనపడడం ప్రారంభమయిందని వాతావరణ శాఖ డైరక్టర్ జనరల్ కె.జె.రమేష్ తెలిపారు. ఒదిషా రాష్ట్రంలో ఈరోజంతా బలమైన గాలులు, భారీ వర్షం...