NewsOrbit

Tag : ycp govt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena Varahi Yatra: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు … జనసేనకు అధికారం ఇవ్వాలంటూ..

sharma somaraju
Janasena Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రం గుండాలకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించి…

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన గన్నవరం పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. రిమాండ్ లో ఉన్న బీసీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అన్ని విధాలుగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెనాలిలో అన్న క్యాంటిన్ కు నిప్పు

sharma somaraju
గుంటూరు జిల్లాలో మరో ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. పల్నాడు జిల్లా మాచర్ల లో జరిగిన విద్వంసం మరువకముందే తెనాలిలో అన్న క్యాంటిన్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం హాట్ టాపిక్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: పోలవరం వద్ద హైటెన్షన్ .. భైటాయించిన చంద్రబాబు

sharma somaraju
Breaking:  టీడీపీ ఇదేమి ఖర్మ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టును...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేనికి గర్జనలు అంటూ వైసీపీ సర్కార్ కు పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం .. పవన్ కళ్యాణ్ పై మంత్రి అమరనాథ్ సెటైర్

sharma somaraju
మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau
Amaravati Clarity: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం ఇంకా ఎటూ తేలలేదు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. మంత్రులు అదే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. మేము రాజధాని కోసం భూములను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసులో అయిదుగురిని అరెస్టు చేసిన సీఐడీ

sharma somaraju
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కుంభకోణంలో అయిదుగురిని ఏపి సీఐడీ అరెస్టు చేసింది. కొల్లి శివరామ్, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారధి, బడే ఆంజనేయులు, కొట్టి దోరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితి బాగుంటే అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారంటూ సోము వీర్రాజు సెటైర్

sharma somaraju
కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితే బెటర్ గా ఉందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. నిన్న ఢిల్లీలో వైసీపీ ఎంపీల మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau
పోలవరం.. ఏపీలో రాజకీయానికి వరం. ఓటర్లకు శాపం.. ఈ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు వరద రాజకీయం జరుగుతుంది.. ముంపు గ్రామాల మొర తీరడం లేదు.. ఇది ఇప్పుడే కొత్త కాదు.. గత ప్రభుత్వాల హయాంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వరద బాధితుల సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
వరద బాధితులకు సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజకు పెరుగుతున్నాయని పవన్ కళ్యాణ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పల్నాడులో టీడీపీ నేతపై హత్యాయత్నం ..వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ఫైర్

sharma somaraju
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామమైన అలవలలో బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్ కు బయలుదేరిన సమయంలో దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి విశేష స్పందన .. వందల సంఖ్యలో అర్జీలు

sharma somaraju
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి – జనసేన రెండో విడత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మంది క్యూకట్టారు. ఓ పక్క వర్షం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: ఏపికి సోము సారు గుడ్ న్యూస్..! కేంద్రం ఏమంటుందో..?

sharma somaraju
Somu Veerraju: కేంద్రంలోని బీజేపీ సర్కార్ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ బకాయిలను విడుదల చేయడం లేదు. తెలంగాణ, ఏపి మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించలేదు. రాష్ట్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: సోము సారుకు మందు బాబులంటే ఎంత ప్రేమో..!!

sharma somaraju
Somu Veerraju: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలోని మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.75లకు అందిస్తామని హామీ ఇచ్చారు. కుదిరితే రూ.50లకే...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP News: టీడీపీలో బయటకు తెలియని చిచ్చు..! అచ్చెన్న విషయంలో చంద్రబాబు తప్పులు..?

Srinivas Manem
TDP News: రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఈ అంశం అంతర్గతంగా రగిలిపోతున్నది. టీడీపి రాష్ట్ర అధ్యక్షుడుగా కింజారపు అచ్చెన్నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయనకు పదవి అయితే ఇచ్చారు కానీ ఆయన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

BJP MP GVL: వైసీపీకి కొత్త అర్ధం చెబుతూ జగన్ సర్కార్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
BJP MP GVL: ఏపి ప్రభుత్వంపై బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం తరువాత ఆ పార్టీ నేతల్లో తీవ్ర మార్పు వచ్చింది. రాజధాని అమరావతి విషయంలో తమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు..!!

sharma somaraju
Pawan Kalyan: వరద బీభత్సం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప తదితర జిల్లాల్లో వరద భీభత్సం సామాన్యుడి బ్రతుకుపై తీవ్ర ప్రభావం చూపింది. వరద ముంపు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CBI: పంచ్ ప్రభాకర్ కు పంచ్ పడింది..! ఇంటర్ పోల్ నోటీసు జారీ చేసిన సీబీఐ..!!

sharma somaraju
CBI:  వైసీపీ సానుభూతిపరుడైన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ కు ఉచ్చు బిగుసుకుంది. ఏపి హైకోర్టు న్యాయమూర్తులపైన, హైకోర్టు తీర్పులపైనా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పోస్టులు చేసిన వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: ఏపి పార్లమెంట్ సభ్యులపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు..

Srinivas Manem
Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గొంతెత్తిన జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు కూర్మన్నపాలెం లో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గట్టిగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: జగన్ పాలనపై సీరియస్ కామెంట్స్ చేసిన పవన్ కల్యాణ్..!!

sharma somaraju
Pawan Kalyan: జగన్మోహనరెడ్డి పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దౌర్భాగ్యపు, దిక్కుమాలిన, దాష్టీక పాలన అంటూ నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ ఈ దాష్టీకాలను ధీటుగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. పరిషత్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Capital: రాజధానిపై బీజేపీ చాటు రాజకీయం..! దొంగాట..? దొడ్డిదారా..!?

sharma somaraju
AP Capital: ఏపిలో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు దీనిపై మాట్లాడుతూనే ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో కోర్టును ఒప్పించి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu Naidu: వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ చంద్రబాబు సీరియస్ కామెంట్స్

sharma somaraju
Chandra Babu Naidu: రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబివికి అరెస్టు భయం..?

sharma somaraju
  చంద్రబాబు chandra babu హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ab venkateswara rao కు అరెస్టు భయం పట్టుకుందా? అంటే అవుననే సమాధానం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ కేంద్ర మాజీ మంత్రికి వైసీపీ ప్రభుత్వం మరో షాక్

sharma somaraju
  టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు వైసీపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇంతకు ముందే మాన్సాస్ ట్రస్ నుండి అశోక్ గజపతిరాజును తప్పించిన విషయం తెలిసిందే,....
న్యూస్

ఎస్‌వీబీసీ చైర్మన్‌గా డాక్టర్ సాయికృష్ణ యచేంద్ర

Special Bureau
  (అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబీసీ)కు ప్రభుత్వం నూతన చైర్మన్‌ను నియమించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ విబి సాయి...
బిగ్ స్టోరీ

కుల కాకుల అరుపులు ఏం సందేశాన్నిస్తున్నట్టు…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కుల కాకులు అరుస్తున్నాయి. కులాగ్ని వెలిగిస్తున్నాయి. కులకుంపటి రగిలిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య వైరం కాస్తా, రెండు కులాల మధ్య వైరంగా మార్చేస్తూ కులకొమ్ములు...
న్యూస్

‘రేషన్ కార్డులు, పెన్షన్లు పునరుద్ధరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రద్దుల ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్...
న్యూస్

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

sharma somaraju
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
టాప్ స్టోరీస్

‘నిర్ణయాలు తప్పుబడితే న్యాయస్థానాన్నీ రద్దు చేస్తారా?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి అడ్డుకోవడంతో కౌన్సిల్‌నే రద్దు చేస్తూ సిఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...
రాజ‌కీయాలు

ప్రజలు సంతోషంగా ఉండకూడదా?

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు సంక్రాంతి పండగకు దూరంగా ఉంటే సీఎం జగన్ మాత్రం వేడుకలు చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. అమరావతిలో ఆంక్షలు...
రాజ‌కీయాలు

‘ఏపి బతుకు బస్టాండైంది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమరావతి రాజధానిపై వివాదం సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని...
రాజ‌కీయాలు

‘రాబోయే ఎన్నికలకు ఆ మూడు పార్టీలు కలుస్తాయి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోది, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి...
టాప్ స్టోరీస్

’17 వరకూ అమరావతి రైతులు అభిప్రాయాలు చెప్పవచ్చు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ నెల 17వ తేదీలోగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను హైపవర్ కమిటీకి తెలియజేయాలని హైపవర్ కమిటీ సభ్యులైన మంత్రులు పేర్ని నాని, కె...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో పోలీసులకు సహాయ నిరాకరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళలపై లాఠీ చార్జి చేసినందున పోలీసులకు సహాయ నిరాకరణ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...
టాప్ స్టోరీస్

జనసేనలో చర్చించే పరిస్థితి లేదు: రాపాక

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. శనివారం మంగళగిరిలో జరిగిన...
టాప్ స్టోరీస్

రాజధానిలో 23వ రోజుకు చేరిన దీక్షలు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుండే...
టాప్ స్టోరీస్

చిక్కుల్లో మాజీ మంత్రి అయ్యన్న!

Mahesh
విశాఖపట్నం: బెయిల్‌పై వచ్చి 12 గంటలు కూడా కాకముందే మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. తన సోదరుడు సన్యాసినాయుడుతో జరిగిన వివాదంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పెట్టిన...
టాప్ స్టోరీస్

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

రాజధాని పోరాటం ఉధృతం

Mahesh
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
టాప్ స్టోరీస్

రాజధానిపై పరోక్షంగా క్లారిటీ!

sharma somaraju
అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో...
న్యూస్

రాజధానిపై మాట్లాడేందుకేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో జగన్ సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేసిన...
రాజ‌కీయాలు

వైసిపి పాలనపై యనమల ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: టిడిపి హయాంలో ఏపికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే దాన్ని వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత సర్వనాశనం చేశారని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు...
టాప్ స్టోరీస్

‘అమరావతిని అంగుళం కదిలించినా బీజేపీ ఊరుకోదు’

Mahesh
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని అంగుళం కదిలించినా బిజెపి చూస్తూ ఊరుకోదని ఆపార్టీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. రాజధానిలో తనకు సెంటు భూమి వుంటే చూపించాలని రెండు నెలల...
టాప్ స్టోరీస్

అమరావతిలో అభివృద్ధి కనిపించట్లేదా?

Mahesh
అమరావతి: రాజధాని అనేది కొంతమంది కోసం కాదని, రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందిదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలని, రాజధాని కోసం...
రాజ‌కీయాలు

జగన్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి

Mahesh
విజయవాడ: సీఎం జగన్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స తన నత్తి...
టాప్ స్టోరీస్

‘జగన్ తుగ్లక్ తాత’

sharma somaraju
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు....
రాజ‌కీయాలు

అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు

Mahesh
అమరావతి:  రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు మహాధర్నాకు దిగి వినూత్న రీతుల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు చేస్తున్న దీక్షకు...
టాప్ స్టోరీస్

అచ్చెన్నాయుడికి జగన్ సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  అసెంబ్లీలో టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలు అన్నీ తప్పనీ, ఆయన చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని సిఎం జగన్ సవాల్...