(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంలో బిజెపి, జనసేన ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నాయి? ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గమనించేవారందరూ ఈ ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నారు. నిజానికి బిజెపి, జనసేన తమ వైఖరి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతాంగం పెద్ద ఎత్తున అందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వైసిపి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి...
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయం తప్ప తమకు...
తిరుపతి: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారని ఆరోపించారు. తిరుపతిలో...
కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది...
అమరావతి: మూడు రాజధానుల ప్రకటపై అమరావతిలో రైతుల ఆందోళన ఉధృతం చేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు...
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే...
అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం తమ విలువైన భములు పణంగా పెట్టి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ...