NewsOrbit

Tag : amaravati farmers face to face over ap 3 capitals at thullur

న్యూస్

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును...
టాప్ స్టోరీస్

హైకోర్టుతో సీమకు ఒరిగేదేమీ లేదు!

Mahesh
కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును పెట్టినంత మాత్రాన నీళ్లు, ఉద్యోగాలు వస్తాయా? అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటనపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సీమ ప్రజలు కోరుకుంటున్నది...
టాప్ స్టోరీస్

ఉత్తరాంధ్ర దోపిడీ అసలు లక్ష్యం

Mahesh
విజయవాడ: ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  టిడిపి అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైసీపీకి కులరాజకీయాలు తప్ప.. అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బడుగు, బలహీనవర్గాల...
రాజ‌కీయాలు

మంత్రి వెల్లంపల్లి ఇంటి ఎదుట ధర్నా

Mahesh
విజయవాడ: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా విజయవాడ వన్‌టౌన్‌లోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటి ఎదుట అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ‘ఒక రాష్ట్రం- ఒక రాజధాని’ నినాదంతో నిరసన...