Cine Actor Ali: ప్రముఖ సినీ హాస్య నటుడు, వైసీపీ నేత ఆలీకి వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతుంది అని నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినీ పరిశ్రమ సమస్యలపై నిన్న...
AP High Court: ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల సమ్మెను నివారించాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు లంచ్ మోషన్ గా స్వీకరించి విచారించింది. ఉద్యోగుల...
AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాధమిక నోటిఫికేషన్ పై సందేహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని...
Araku: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకంటే రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. అందుకే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో...
AP School Holidays: దేశంలో కరోనా మహమ్మారి మరో సారి పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రామ్ వ్యాప్తితో థర్డ్...
AP Employees JAC: నూతన పిఆర్సీ జీవో వెనక్కు తీసుకోవాల్సిందేనని ఏపి ఉద్యోగ సంఘాలు అన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇటు పక్క ప్రభుత్వం నూతన పీఆర్సీ జివో అమలునకు కృత నిశ్చయంతో ఉంది....
Breaking: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ రేపు జరగనుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శక్రవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రిమండలి సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై కేబినెట్ చర్చించి ఆమోదించనుంది....
Adimulapu Suresh: ఏపిలో కరోనా కేసులు నమోదు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజు 24 గంటల వ్యవధిలో 10వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. పలు విద్యాసంస్థల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన...
YSRCP: ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ అనూహ్యంగా గెలుపొందింది. అక్కడ పార్టీకి బలం లేదు. పార్టీకి పునాదులు లేవు. పార్టీ గెలుపు ఇక్కడ కష్టమే, టీడీపీ పునాదులు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి....
Breaking: ఏపి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీ ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పిన ఉద్యోగ...
Teachers Protest: ఏపి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు...
AP Wine Shops: ఆంధ్రప్రదేశ్ లో మందు ప్రియులకు వరుసగా జగన్ సర్కార్ గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్ లు అందిస్తోంది. నూతన సంవత్సర కానుకగా 20 నుండి 30 శాతం ధరలు తగ్గించిన...
5 వేలకు చేరవలో కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రీటీలు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఏపిలో ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి...
Nara Lokesh Letter to CM Jagan: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపిలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి డిమాండ్ వస్తోంది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి....
Adimulapu Suresh: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల ఉదృతి కొనసాగుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో థర్డ్ వేవ్ వచ్చినట్లుగానే భావిస్తున్నారు. దేశంలో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు...
Rajampeta: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పొలిటికల్ సీజన్ అయితే మొదలు కాలేదు కానీ పార్టీలు, పార్టీల అధినేతలు, కార్యకర్తలు పొలిటికల్ సీజన్ వచ్చేసినట్లుగానే భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల గడువు ఇంకా రెండేళ్లకుపైగా ఉన్నప్పటికీ ముందుస్తు...
AP Politics: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో ఏమీ లేకపోయినా రాజకీయ వాతావరణం హీట్ గా నే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలకు సిద్ధం అవుతున్నాయి. 2019...
YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి త్వరలో నిర్వహించనున్న కేబినెట్ భేటీ కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంతో అదే చివరి కేబినెట్ భేటీ కావచ్చు. అందుకే ఆ కేబినెట్...
AP Politics: ఏపిలో జగన్మోహనరెడ్డి బలాన్ని చంద్రబాబు లాక్కోవడం, కొన్ని స్ట్రాటజీలు, కొన్ని వ్యూహాలు వేసి జగన్మోహనరెడ్డి బలంగా ఉన్న చోట టీడీపీ బలోపేతం చేయడం అంత ఈజీనా..? అసలు జగన్మోహనరెడ్డి బలం ఎక్కడ...
MP RRR: రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తారా అని వైసీపీ ప్రభుత్వం ఎదురుచూస్తోంది..! వైసీపీ నాయకులు కొందరు కూడా ఎదురుచూస్తున్నారు..! ఎందుకంటే.. ఆయన మీద భీమవరం, ఆచంట, నరసాపురం...
RRR: ఏపి సీఐడీ ఇచ్చిన షాక్తో వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నర్సాపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీలో న్యాయవాదులతో మంతనాలు ఆరంభించినట్లు తెలుస్తోంది....
Chiranjeevi: ఏపిలో సినిమా టికెట్ల అంశానికి సంబంధించి వివాదం పీక్స్ కి చేరిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ వాళ్లను వైసీపీ నేతలు, వైసీపీ నేతలను సినీ పరిశ్రమ వాళ్లు విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రభుత్వం...
RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా...
CM YS Jagan: ఏపిలో మధ్యతరగతి వర్గాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. ఇప్పటికే పేద వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేసిన...
RRR: రాష్ట్రంలో వైసీపీకి, సీఎం జగన్మోహనరెడ్డికి కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు తన రాజకీయ వ్యూహాన్ని తేల్చి చెప్పేశారు. వైసీపీ అధిష్టానం తన పై అనర్హత వేటు వేయిస్తుందో చూద్దాం...
Modi: మోడీ సర్కార్ తీసుకున్న చర్యలతో ఆంధ్రప్రదేశ్ తలరాత మారబోతున్నాయి. ఏపి వేగంగా అభివృద్ధి చెందేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల కేంద్రానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసి ఆమోదం కొరకు అందజేసింది. ఏపి సీఎం...
AP 10th Exams: కోవిడ్ కారణంగా గడచిన రెండు సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్ధులు అందరు పాసయ్యారు. అందరినీ పరీక్షలు రాయకుండానే పాస్ చేసేశారు. ఈ సంవత్సరం పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా జరుగుతాయి అనుకుంటే...
TDP Janasena: ఏపి రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం చాలా హాట్ టాపిక్ గా ఉంది. కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ – జనసేన పొత్తుకు సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు....
Breaking: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నేడు కీలక ప్రకటన చేశారు. తనపై అనర్హత వేటు వేయించాలనీ రెండేళ్లుగా తమ పార్టీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారనీ, అయినప్పటికీ వారి ప్రయత్నాలు సాధ్యం కాలేదని...
YSRCP: ఏపి మంత్రి కొడాలి నాని మరో మారు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంలోనే మంత్రి నాని సంచలన ప్రకటన చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను...
Free Ration Distribution: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మోడీ ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్చి నెల వరకూ ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా సెకండ్...
AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ముగిసాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ తో సమావేశమై పిఆర్సీతో సహా...
Cheating: దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఎప్పటి నుండో ఫిర్యాదులు ఉన్నాయి. ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి అక్రమాలు బయటపెట్టే వరకూ ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలు...
YSRCP: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అవునన్నా కదన్నా నూటికి నూరు శాతం నిజమే. రాష్ట్ర...
CM YS Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్ కిందే చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి మోడీతో...
AP Employees JAC: ఏపిలో ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ ఉద్యమ బాటకు సన్నద్దం అవుతున్నారు. ప్రభుత్వం నుండి పీఆర్సీపై స్పష్టత రాకపోవడంతో ఆందోళన చేయకతప్పదని భావిస్తున్నారు. పీఆర్సీతో సహా మొత్తం 70 డిమాండ్లకు సంబంధించిన...
TDP: అనంతపురం జిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా చక్రం తిప్పిన జేసీ ప్రభాకరరెడ్డి కుటుంబం గత ఎన్నికల తరువాత రాజకీయంగా తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నారని వార్తలు వినబడుతున్నాయి. వరుసగా ఆరు పర్యాయాలు (డబుల్ హాట్రిక్) తాడిపత్రి...
Janasena Party: ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బాగా...
RRR: ఏపిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలు అయిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపాలిటీ, మండల పరిషత్ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ హవా కొనసాగింది. దాదాపు 70 శాతం...
TDP: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ చాలా గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో మునుపెన్నడూ చవి చూడని విధంగా ఘోర పరాజయం ఎదురుకావడంతో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది టీడీపీ అధినేత...
YS Jagan: రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ సొంత మీడియాలను ఏర్పాటు చేసుకున్నాయి. వైసీపీకి సాక్షి మీడియా ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు టీడీపీ అనుకూలమని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజశేఖరరెడ్డి...
AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. సూపర్ టైమ్ స్కేల్ ప్రకారం ఐపీఎస్ లకు జీతాలు పెంచుతూ ఏపి...
AP YCP Politics: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంది. కానీ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్లుగా ఏదోఒక కార్యక్రమంతో జనాల్లోకి...
AP New Districts: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలను పునర్వ్యవస్థీరించాలని 25 లేదా 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఏడాది...
AP Govt: ఏపిలో సరిహద్దు రాష్ట్రాలతో పోల్చుకుంటే మద్యం ధరలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు మందు బాబులకు అవసరమైన బ్రాండ్ లు లభించకపోవడంతో పొరుగు రాష్ట్రాల...
YS Jahgan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు, అదే విధంగా ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆయన వాడుకోవాలంటే...
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కడప సబ్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా...
CM Jagan: పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహ నిర్మాణాలకు గత టీడీపీ హయాంలో లబ్దిదారులు డబ్బులు చెల్లించారు. అత్యాధునిక వసతులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు ఇక సొంత అవుతాయని లబ్దిదారులు ఎదురుచూస్తున్న తరణంలో ఎన్నికలు...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అవినీతి కేసుల్లో కోర్టు విచారణకు వ్కక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటిషన్ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి...