టిడిపి సీనియర్ నేత మాజీ ఎంపీ మాజీ మంత్రి బాబుకు ఈసారి పార్టీ తరఫున మరోసారి ఏలూరు ఎంపీ టికెట్ వస్తుందా ? రాదా అన్న సస్పెన్స్ కొద్ది రోజులుగా నడుస్తోంది. లోకేష్ ఈసారి...
Chiranjeevi NTR: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం గురువారం పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలలో సేవలు అందించిన 132 మంది ఈ ఏడాది అవార్డులకు ఎంపికయ్యారు. 110...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన పలువురు రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ఏపి నుండి తనను...
Venkaiah Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ప్రఖ్యాతి గాంచిన నాయకుడు వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు వరుసగా రెండవ సారి ఉప రాష్ట్రపతి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కొంత మంది అయితే...
Presidential Polls: రాష్ట్రపతి ఎన్నిక దగ్గర పడుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను దాదాపు ఖరారు...
Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 75 నగరాలలో నేడు యోగా వేడుకలు జరుగుతున్నాయి. కర్ణాటకలోని మైసూర్ లో యోగా కార్యక్రమంలో ప్రధాన...
YS Jahgan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు, అదే విధంగా ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆయన వాడుకోవాలంటే...
Venkaiah Naidu: నాలుగు దశాబ్దాలకు పైగా ఒకే పార్టీలో జాతీయ స్థాయిలో వెలుగొందిన నాయకుడెవరు..!? తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లి.. ఒక జాతీయపార్టీకి అధ్యక్షుడిగా.., కేంద్రమంత్రిగా.., ఉప రాష్ట్రపతిగా చేసింది ఎవరు..!? 8 భాషల్లో...
AP BJP ; ఏపీలో బీజేపీ బలపడడం లేదు.. ఏం చేసినా బీజేపీ అంటేనే జనం అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది..! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పోలవరం నిధులు ఈ అంశాలకు సరైన కారణాలను ప్రజలకు...
Vijayasai Reddy : రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ వర్గాల్లో దీనిపై విస్తృత చర్చ జరిగింది. ఈ విషయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్...
కరోనా కట్టడి చేయడంలో ఇంకా అదే విధంగా ఇటీవల ఎలక్షన్లలో గెలవడంతో తిరుగులేదు మోడీ సర్కార్ కి అనుకుంటున్న తరుణంలో పార్లమెంట్ కమిటీ బాంబు లాంటి వార్త పేల్చింది. మేటర్ లోకి వెళ్తే వైద్యరంగం...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాజ్యసభ నుండి ఎనిమిది మంది సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. వ్యవసాయ బిల్లులు ఆమోదం సందర్బంగా రాజ్యసభలో ఆదివారం చోటుచేసుకున్న గందరగోళ...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచే ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత జాగ్రత్తల నడుమ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వరకూ అన్ని రోజులపాటు ఈ సమావేశాలు...
ముందుగా ఈ ఫోటో చూసిన వారెవరికైనా… వెంకయ్యనాయుడు గారు తీసుకుంటున్న శ్రద్ధను అభినందించాల్సిందే. పరిస్థితులు ఇప్పుడు బాలేవు కొన్నాళ్లు ఈ మాత్రం గ్యాప్ మెయింటేన్ చేయాల్సిందే… ఇక విషయానికి వస్తే… ఏపీ బీజేపీ...
మరో రెండేళ్ళలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ అత్యున్నతమైన రాజ్యాంగ పదవికి బీజేపీ సర్కార్ మనసులో ఏమనుకుంటుందో.. ఎవరినీ అనుకుంటుందో ప్రస్తుతానికి సస్పెన్స్ అయిన తరుణంలో… ఉప రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి కావడం అంటే...
అమరావతిలోనే ఏపీ పూర్తి రాజధాని ఉండాలంటూ గత కొంత కాలంగా దీక్షలూ, ధర్నాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఇరవైతొమ్మిది గ్రామాల ప్రజలతో పాటు తనకు 13జిల్లాల ప్రజలూ ముఖ్యమనే భావనతో…...
తాడేపల్లిగూడెం: అభివృద్ధి వికేంద్రీకరణపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నిట్ స్నాతకోత్సవంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల నుంచి గ్రామస్థాయి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త డ్రస్ కోడ్పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అభ్యంతరాల నేపథ్యంలో డ్రెస్ కోడ్పై పునరాలోచన చేస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం నుండి...
అమరావతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో పర్యటించారు. తొలుత నెల్లూరు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి వీరిద్దరూ స్వర్ణభారత్ ట్రస్ట్ 18వ...