NewsOrbit

Tag : rajnath singh

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

త్రివిధ దళాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

somaraju sharma
త్రివిధ దళాల్లో ఒక లక్షా యాభై అయిదు వేళ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి విజయసాయి రెడ్డి రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌కు...
జాతీయం న్యూస్

కుప్పకూలిన మూడు ఫైటర్ జెట్ విమానాలు ..సురక్షితంగా బయటపడిన ఇద్దరు పైలట్లు..ఒకరు మిస్సింగ్

somaraju sharma
రెండు వేర్వేరు ఘటనల్లో మూడు ఫైటర్ జెట్ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో యుద్ద విమానాల శిక్షణ జరుగుతుండగా అపశృతి చోటుచేసుకుంది. మొరినా సమీపంలో సుఖోయ్ -30, మిరాజ్ 2000 ఫైటర్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

2024 లోక్ సభ ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని పేర్కొన్న అమిత్ షా.. జెపి నడ్డా పదవీ కాలం ఏడాదిన్నర పెంపు

somaraju sharma
2024 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ మరింత భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వసాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ డీ ఎం సీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

తవాంగ్ ఘటనపై లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ ఇది

somaraju sharma
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించగా, భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు భారత జవాన్లు గాయపడ్డారు. ఈ నెల 9వ తేదీ...
జాతీయం న్యూస్

యుద్ధ హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ ప్రత్యేకతలను వివరించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

somaraju sharma
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అత్యాధునిక తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

somaraju sharma
దివంగత బీజేపీ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం పరామర్శించారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఇటీవల కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే....
జాతీయం న్యూస్

Presidential Poll: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపది ముర్ము… నామినేషన్ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారంటే..

somaraju sharma
Presidential Poll: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ నేత ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్,...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Presidential Polls: వెంకయ్యనాయుడుతో ఆ ముగ్గురు కీలక నేతల భేటీ

somaraju sharma
Presidential Polls: రాష్ట్రపతి ఎన్నిక దగ్గర పడుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను దాదాపు ఖరారు...
జాతీయం న్యూస్

Agnipath Scheme: అగ్నిపథ్ పథకంపై తగ్గేదె లే అంటున్న కేంద్రం .. త్రివిధ దళాధికారులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సమీక్ష

somaraju sharma
Agnipath Scheme: అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. విపక్షాలు ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్మీ అభ్యర్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకం...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Presidential Election: ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌తో మమతా బెనర్జీ భేటీ.. పోటీకి ‘సై’ అంటారా ‘నై’ అంటారా..?  

somaraju sharma
Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు  వివిధ రాజకీయ పక్షాల నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల...
జాతీయం న్యూస్

Russia – Ukraine War: భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం

somaraju sharma
Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓ వైపు రష్యా మిత్ర దేశం, మరో వైపు ఉక్రెయిన్ భారత్...
న్యూస్

Army Chopper Crash: బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు..!!

somaraju sharma
Army Chopper Crash: భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య...
జాతీయం న్యూస్

Army Chopper Crash: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎమన్నారంటే…?

somaraju sharma
Army Chopper Crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తొలి త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం...
జాతీయం న్యూస్

Army Chopper Crash: తమిళనాడులో కుప్పకూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్..! 11 మంది మృతి..!!

somaraju sharma
Army Chopper Crash: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత త్రివిధ దళాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. కోయంబత్తూర్ –...
న్యూస్

బ్రేకింగ్: ఎంపీ వేతనాల తగ్గింపు బిల్లుకు లోక్ సభ ఆమోదం

Vihari
లోక్ సభలో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించే బిల్లుకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోవడం విశేషం....
న్యూస్

బ్రేకింగ్: చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు – రాజనాథ్ సింగ్

Vihari
ఇండియా – చైనా సరిహద్దు సమస్యపై కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లోక్ సభలో ఈ విషయంపై ఆయన ప్రసంగిస్తూ చైనా 90 వేల చదరపు కిలోమీటర్ల మేర...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : మళ్లీ బ్యాన్ చేసిన భారత్…! ఈ సారి 101

arun kanna
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక సంచలన ప్రకటన చేశారు. స్వయంసమృద్ధి భారత్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 101 వస్తువుల దిగుమతిను బ్యాన్ చేసినట్లుగా ప్రకటించారు.   దీంతో...
న్యూస్

బ్రేకింగ్: అంబాలా ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయిన రఫెల్ యుద్ధ విమానాలు

Vihari
భారతదేశ మిలిటరీలో నవశకం ఇది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రఫెల్ యుద్ధ విమానాలు కొద్దిసేపటి క్రితం అంబాలా ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. అబుదాబిలోని ఆల్ దఫ్రా సైనిక స్థావరం నుండి 5...
న్యూస్

రక్షణ శాఖ మంత్రితో ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ

Muraliak
రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు రఘురామకృష్ణ రాజు. ఆయనకు విజయసాయి రెడ్డి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుస భేటీలు ప్రాధాన్యత...
న్యూస్

ఇండియా బోర్డర్ ని చైనా బలగాలు ఆక్రమించాయా ??

somaraju sharma
చైనా – భారత్ సరిహద్దులో లఢక్ తూర్పు భాగంలో ఆర్మీల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. చైనా ఆర్మీ అక్కడ మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతున్నది. ఈ...
టాప్ స్టోరీస్

బిజెపి జాతీయ అధ్యక్షుడుగా నడ్డా

somaraju sharma
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యశ్రుడుగా జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో  బిజెపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ముగిసింది. జెపి నడ్డాకు అమిత్‌షా...
టాప్ స్టోరీస్

రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం లోక్ సభలో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళనకు దిగారు. దేశంలోని మహిళలందరికి రాహుల్‌...
టాప్ స్టోరీస్

రఫేల్‌కు పూజ చేస్తే తప్పేమిటంట!?

somaraju sharma
న్యూఢిల్లీ: దేశానికి రఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ వారు స్వాగతించకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. హర్యానాలోని కర్నాల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో...
టాప్ స్టోరీస్

క‌శ్మీర్‌పై పాక్‌కు ఏడుపు ఎందుకు ?

Mahesh
లడాఖ్: కాశ్మీర్ పై పాకిస్థాన్ కు ఎప్పుడూ ఏడుపేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. క‌శ్మీర్‌పై పాకిస్థాన్‌కు ఎటువంటి అధికారం లేద‌న్నారు. ల‌డాఖ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్...
టాప్ స్టోరీస్

విషమించిన జైట్లీ ఆరోగ్యం

Mahesh
న్యూఢిల్లీః గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో...
టాప్ స్టోరీస్

‘పివోకే పైనే చర్యలు’

somaraju sharma
హరియాణా: ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్ అక్రమిక కశ్మీర్...
టాప్ స్టోరీస్

ఇండియా అణ్వాయుధ విధానం మార్పు!?

Siva Prasad
అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని5   న్యూఢిల్లీ: కశ్మీర్ పరిణామాల నేపధ్యంలో పాకిస్థాన్‌తో సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించి ఆసక్తికరమైన...
టాప్ స్టోరీస్

రాజనాధ్‌కు ఆ కమిటీలో చోటే లేదు!

Siva Prasad
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రాధామ్యాలు ఏమిటో అందరికీ తెలిసినవే అయినా ఈరోజు క్యాబినెట్ కమిటీల కూర్పులో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. రాజనాధ్ సింగ్ పేరుకే రెండవ స్థానంలో ఉన్నారని మరోసారి స్ఫష్టమైంది. మోదీ...
టాప్ స్టోరీస్

ప్రారంభమైన 5వ విడత పోలింగ్

somaraju sharma
ఢిల్లీ: సార్వత్రికలలో భాగంగా సోమవారం ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో అయిదవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యంది. పోలింగ్‍‌కు అన్ని ఏర్పాట్లు పూర్తచేయడంతో ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యంది. సాయంత్రం ఆరు...
టాప్ స్టోరీస్

ఐదేళ్లలో మూడు మెరుపు దాడులు

sarath
మంగళూరు, మార్చి 9 : భారత్ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే సరిహద్దు దాటి మెరుపు దాడులు చేసిందని ప్రపంచానికి తెలుసు. కానీ భారత్ మూడు సార్లు మెరుపు దాడులు చేసిందని కేంద్ర హోంమంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో అత్యవసర సేవలకు ఇక ‘112’

Siva Prasad
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక టోల్ ఫ్రీ నెంబర్ 112ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ఈ సేవలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత...
న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రాలకు కరువు సాయం నిధులు మంజూరు

somaraju sharma
అమరావతి, జనవరి 29: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కరువు సహాయ నిధులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అధ్యక్షతన...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్‌తో చెలిమి చేస్తే ‘చెల్లే’: రాజ్‌నాధ్

somaraju sharma
కడప, జనవరి 18: కాంగ్రెస్ పార్టీతో ఏ రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ భూస్థాపితమేనన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోదితో గవర్నర్ నరసింహాన్ భేటి

somaraju sharma
ఢిల్లీ, జనవరి 10: ప్రధాని నరేంద్ర మోదితో గురువారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రకాల అంశాలపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్...