భారత్- చైనా సరిహద్దు ల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 15వ తారీకు గాల్వన్ లోయా దగ్గర భారత సైనికులను 20 మందిని పొట్టనబెట్టుకున్న చైనా తో అప్పుడే...
ఇండో-చైనా వార్ తర్వాత రెండు దేశాలు స్నేహన్నే కొనసాగించాయి. కానీ.. ఇటివల గాల్వన్ లోయ పరిస్థితులతో వైరం మొదలైంది. ఎవరి వ్యూహాలతో వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఏకంగా చైనాకు చెందిన...
భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కి దేశమంతా ఘన నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. స్వయంగా సీఎం కేసీఆర్ అతని ఇంటికి వెళ్ళి అతని కుటుంబానికి...
గల్వాన్ లోయలో చైనా – భారతదేశం సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇకపోతే అటువైపు నుండి చైనా ప్రభుత్వం. వారి సైనికులు ఎంత...
సరిహద్దుల్లో ఇప్పుడు చైనా ఆర్మీకి మరియు భారత సైనిక దళాలకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న వారిని ఏమీ చేయకుండా వదిలేస్తున్నారని గత...
నిన్న రాత్రి తూర్పు లద్ధాఖ్ లో భారత్ మరియు చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలలో దాదాపు 20 మంది భారత సైనికులు మరణించారని ఇండియన్ ఆర్మీ అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించింది. గత...
చైనా – భారత్ సరిహద్దులో లఢక్ తూర్పు భాగంలో ఆర్మీల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. చైనా ఆర్మీ అక్కడ మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతున్నది. ఈ...