Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?
Lok Sabha Elections 2024: రాజస్థాన్ లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై విపక్షాలు నిరసనలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది. ప్రధాని...