ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి రాహుల్ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఇప్పటి వరకూ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్,...
Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలోని జహీంగీర్పురిలో అక్రమ నిర్మాణాల తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జహీంగీర్పురి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చేపట్టారు. పెద్ద...
UP Elections: దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎంతో కీలకం. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఫలితాలే బీజేపీకి 2024 జాతీయస్థాయి ఎన్నికలకు వెళ్లేందుకు ధైర్యాన్ని ఇచ్చినా.. ఆలోచనలో...
Kcr Rahul: వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్ధులెక్కువే. ఆ పార్టీలో అగ్ర నేతలుగా ఎదిగిన కొందరు తమ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చారు కూడా. అలా తెలుగు...
Congress Party: దేశ వ్యాప్తంగా చతికలబడి లేచేందుకు ఊతకర్ర కోసం చూస్తున్న కాంగ్రెస్ కి నూతన జవసత్వాలు నింపేందుకు పాలిట్రిక్స్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే.. ప్రధానిగా రాహుల్...
Sonu Sood: సోనుసూద్ Sonu Sood: ప్రస్తుతం దేశంలో మోగిపోతున్న పేరు. గతేడాది నుంచి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ హీరో అయ్యాడు. అయితే.. సోనూసూద్ చారిటీపై గతేడాది మహారాష్ట్ర బీజేపీ ఎంపీలే విరుచుకుపడ్డారు. ఆయనకు...
Rahul Gandhi : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు ఇప్పుడు రాజకీయ నాయకుల మధ్య హీట్ పెంచేసింది. ఈ సమయంలో కాస్త శృతిమించిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కాంట్రవర్శియల్ అవుతున్నాయి. లేటెస్ట్గా కాంగ్రెస్ ఎంపీ...
Rahul Gandhi : రాహుల్ గాంధీ Rahul Gandhi ఇటివల ఏపీ, తెలంగాణలో జరిగిన రెండు సంచలనాలకు అనంతపురం రాజకీయాలను.. ముఖ్యంగా తాడిపత్రి రాజకీయాల్ని శాసించే జేసీ బ్రదర్స్ కు లింక్ ఉంది. ఏపీలో...
Congress: కాంగ్రెస్ Congress ఘన చరిత్ర ఉన్న పార్టీ పరిస్థితి ప్రస్తుతం చూస్తే ఆశ్చర్యం ఓవైపు.. జాలి మరోవైపు కలుగుతాయని చెప్పాలి. వందేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న పార్టీ ప్రస్తుతం తన అడుగులు చాలా...
దేశంలో రైతుల ఉద్యమం రోజురోజుకీ హాట్ టాపిక్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు మార్చాలని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని మోడీ సర్కార్ పై...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్తో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో...
అన్యాయానికి తాను తలొగ్గనని… ఎవ్వరికీ భయపడనని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడను.. ఎటువంటి...
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఇటివల వార్తలు వస్తున్నాయి. మూడు సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా మారిన రేవంత్ కు వేరు కుంపటి పెట్టుకునే ఆలోచన ఎందుకు వచ్చినట్టు.....
చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీకి, సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఒక అంకెతోనూ లింగ్ ఏర్పడింది. అదేంటి చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీకి గతం నుండి...
జాతీయ కాంగ్రెస్ పార్టీలో కలహాలు కాపురం చేస్తున్నట్లు మరో సారి బహిర్గతం అయ్యాయి. మిగతా పార్టీలతో పోల్చుకుంటే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అన్న విషయం అందరికీ తెలిసిందేే....