కాంగ్రెస్ ర్యాలీలో ఉద్రిక్తత..ప్రియాంకతో సహా నేతల అరెస్టు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్తో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో...