NewsOrbit

Tag : akhilesh yadav

జాతీయం బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

UP Elections: యోగి బుల్ డ్రోజర్లు పని చేస్తాయా..!? అఖిలేష్ కి అగ్ని పరీక్ష..!?

Muraliak
UP Elections: దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎంతో కీలకం. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఫలితాలే బీజేపీకి 2024 జాతీయస్థాయి ఎన్నికలకు వెళ్లేందుకు ధైర్యాన్ని ఇచ్చినా.. ఆలోచనలో...
న్యూస్

UP Elections 2022: యుపీలో ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్..కేబినెట్ మంత్రి మౌర్య రాజీనామా..

sharma somaraju
UP Elections 2022: యూపితో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల సంఘం రీసెంట్‌గా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది....
టాప్ స్టోరీస్

‘ఈ గడ్డం వాడితో చర్చించండి చూద్దాం’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై బహిరంగ చర్చకు రావాలన్న హోంమంత్రి అమిత్ షా సవాలును అందరికన్నా ముందు బిఎస్‌పి నేత మాయావతి స్వీకరించారు. ఎక్కడైనా ఏ వేదికపైనయినా చర్చకు...
టాప్ స్టోరీస్

ఉన్నావ్ ఘటనపై అఖిలేష్ నిరసన

Mahesh
లక్నో: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా శనివారం ల‌క్నోలోని అసెంబ్లీ భ‌వ‌నం ముందు ఆయ‌న ధ‌ర్నా...
టాప్ స్టోరీస్

దారులు వేరు కావడం ఖాయం!

Siva Prasad
న్యూఢిల్లీ: ఉపఎన్నికలలో ఒంటరి పోరాటమేనని మాయావతి స్పష్టం చేసారు. సార్వత్రిక ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి ఏర్పాటు చేసిన మహఘటబంధన్ విఫలం కావడంతో పొత్తు నుండి బయటకువస్తున్నట్లు ఆమె నిన్న సూచనప్రాయంగా చెప్పారు. అదే...
రాజ‌కీయాలు

మోదిపై ఈసికి ఫిర్యాదు

sarath
ఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణముల్ కాంగ్రెస్ మోదిపై మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోది...
టాప్ స్టోరీస్

డింపుల్.. మా ఇంట్లో అమ్మాయే

Kamesh
మాయావతి పాదాలు తాకిన డింపుల్ యాదవ్ ఆశీస్సులు అందించిన బీఎస్పీ అధినాయకురాలు కనౌజ్: ఇలా పొత్తు కుదిరిందో లేదో.. అలా బంధుత్వాలు కూడా కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ...
టాప్ స్టోరీస్

‘దేశ భవిష్యత్తు కోసమే ఈ కలయిక’

sharma somaraju
మణిపురి (ఉత్తరప్రదేశ్): దేశ భవిష్యత్ కోసమే విభేదాలు పక్కన పెట్టి ఎస్‌పి,బిఎస్‌పి చేతులు కలిపాయని ఆయా పార్టీల నేతలు ములాయం సింగ్ యాదవ్, మాయావతిలు పేర్కొన్నారు. రెండు దశాబ్దాల తరువాత వీరిద్దరు ఒకే వేదికను...
రాజ‌కీయాలు

ఒకే వేదికపై బద్ధశత్రువులు

Kamesh
మైన్ పురి: ములాయం సింగ్ యాదవ్ – మాయావతి.. యూపీ రాజకీయాల్లో ఇద్దరూ పాతికేళ్ల నుంచి బద్ధ శత్రువులు. అలాంటివాళ్లు ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తున్నారు. అత్తా అల్లుళ్ల పొత్తు (మాయ-అఖిలేశ్) సత్ఫలితాలు ఇవ్వడంతో...
టాప్ స్టోరీస్

జయప్రదపై అసభ్య వ్యాఖ్యలు

Kamesh
ఆజంఖాన్ మీద మండిపడ్డ బీజేపీ లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. రాంపుర్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సినీనటి జయప్రదపై ఆమె ప్రత్యర్థి, ఒకప్పటి సమాజ్ వాదీ పార్టీ సహచరుడు ఆజంఖాన్...
టాప్ స్టోరీస్

వాళ్లతో నేను మాట్లాడను

Kamesh
లక్నో: యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిని వదిలి వెళ్లిన నిషాద్ పార్టీ నేతలతో మాట్లాడేందుకు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ నిరాకరించారు. 2018 ఉప ఎన్నికలలో గోరఖ్ పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిని...
టాప్ స్టోరీస్

పిఎంని నిర్ణయించే సత్తా మాదే : అఖిలేష్

sarath
ఢిల్లీ, మార్చి 3 : ప్రధానిగా ఎవరు ఉండాలో నిర్ణయించే సత్తా తనకు ఉందని యూపి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో ఇండియాటుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ కూటమిగానే’

Siva Prasad
లక్నో: ఇప్పటికకే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు కుదుర్చుకున్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు.. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్...
టాప్ స్టోరీస్ న్యూస్

అఖిలేష్‌ను ఆపిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం!

Siva Prasad
సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) వెళ్లకుండా లక్నో పోలీసులు అడ్డుకోవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌పి కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ వారిపై విరుచుకు పడ్డారు. అలహాబాద్ యూనివర్సిటీలో...
టాప్ స్టోరీస్ న్యూస్

మోహరిస్తున్న ప్రతిపక్షాలు!

Siva Prasad
  పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పరిణామాలు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాలకు మరో ఆయుధాన్ని సమకూర్చాయి. మమతాదీదీకి సంఘీభంవంగా ప్రతిపక్ష నేతలందరూ మోహరిస్తున్నారు. మరోపక్క కేంద్ర హోంమంత్రి రాజనాధ్ సింగ్ కోల్‌కతా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఇక మోదీకి ముచ్చెమటలే: మమత

sharma somaraju
కోల్‌కతా, జనవరి 19: స్వతంత్ర భారతదేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న బిజెపి నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనందరిపై ఉందని, దేశంలోని ప్రజలు అందరూ బిజెపిని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
న్యూస్ రాజ‌కీయాలు

‘నైరాశ్యంలో బిజెపి నేతలు’

Siva Prasad
లక్నో, జనవరి 13: భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఇంతకు ముందు ఎన్నడూ లేనంత నైరాశ్యం, అసంత‌ృప్తి కనపడుతున్నాయని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు....