ఉన్నావ్ ఘటనపై అఖిలేష్ నిరసన
లక్నో: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘటనకు నిరసనగా శనివారం లక్నోలోని అసెంబ్లీ భవనం ముందు ఆయన ధర్నా...